మెదక్

ఉప ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం నిబంధనలు మేరకు విధులు నిర్వహించాలి

 జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి  నల్గొండ బ్యూరో జనం సాక్షి.  మునుగోడు  అసెంబ్లీ ఉప ఎన్నిక నిర్వహణ లో పి. ఓ., ఏ.పి. ఓ.లు, ఎన్నికల సంఘం …

అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్, బిజెపి నాయకులు టిఆర్ఎస్ పార్టీలోకి వలసలు

కుల్కచర్ల, అక్టోబర్ 12(జనం సాక్షి): టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్, బిజెపి పార్టీల నుండి భారీగా టిఆర్ఎస్ పార్టీలోకి వలసలుగా రావడం చాలా …

ఘనంగా మాజీ సర్పంచ్ సతీష్ జన్మదిన వేడుకలు

రాయికోడ్ జనం సాక్షి   అక్టోబర్ 12.రాయికోడ్  మండల సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు కుసునూరు సర్పంచ్ పొగాకు రాధిక భర్త మాజీ సర్పంచ్ సతీష్ కుమార్ జన్మదిన …

మెదక్ లో 4, నర్సాపూర్ లో 1, తూప్రాన్ లో 2 గ్రూప్ -1 పరీక్ష కేంద్రాలు.

   మెదక్ ప్రతినిధి,(జనంసాక్షి):తెలంగాణ    స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా ఈ నెల 16 న నిర్వహించే గ్రూప్-1 పరీక్షలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నందున చీఫ్ …

వీరోచిత ధైర్యసాహసాలు ప్రదర్శించినవారు బాల్ పురస్కార్ అవార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి:అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్

మెదక్ ప్రతినిధి,(జనంసాక్షి): వీరోచిత ధైర్యసాహసాలు ప్రదర్శించిన వారితో పాటు  ఆవిష్కరణలు, పాండిత్యం, క్రీడలు,  కళలు, సంస్కృతి , సామాజిక సేవా రంగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరచి విజయాలు …

కలెక్టర్ ప్రతిమ సింగ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు

మెదక్, అక్టోబర్ 12, 2022 జనం సాక్షి ప్రతినిధి మెదక్ వీరోచిత ధైర్యసాహసాలు ప్రదర్శించిన వారితో పాటు ఆవిష్కరణలు, పాండిత్యం, క్రీడలు, కళలు, సంస్కృతి , సామాజిక …

యూనిఫామ్ లను త్వరగా పాఠశాలలకు అందజేయాలి.

నోడల్ ఆఫీసర్ ఉండ్రాతి సుజన్ తేజ. జనం సాక్షి, చెన్నరావు పేట చెన్నారవుపేట మండలం లోని అన్ని పాఠశాలలకు సంబంధించిన యూనిఫామ్ ల గురించి మేర సంఘం …

కార్యకర్తలకు అండగా టీఆర్ఎస్ పార్టీ

ఇఫ్కో జాతీయ డైరెక్టర్ యం. దేవేందర్ రెడ్డి జనం సాక్షి ప్రతినిధి మెదక్ పార్టీ కోసం పని చేసే వారికి టీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని టీఆర్ఎస్ …

సదరం క్యాంపును సద్వినియోగం చేసుకోవాలి

సర్పంచ్ బాదనపల్లి నరసింహులు రేగోడ్ / జనం సాక్షి అక్టోబర్ దివ్యాంగులు సదరం క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని రేగోడ్ సర్పంచ్ బాదనపల్లి నర్సింలు అన్నారు. జిల్లా కేంద్రమైన …

ఘనంగా అంతర్జాతీయ బాలికల దినోత్సవం వేడుకలు.

చిట్యాల 11(జనంసాక్షి) మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లోమంగళవారం అంతర్జాతీయ బాలికల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాలికల దినోత్సవంను పురస్కరించుకొని అంగన్వాడి సిడిపిఓ అవంతి ఆధ్వర్యంలో బాలికల …