మెదక్

గిట్టుబాటు ధర ఇప్పించండి భాకిసం

గిట్టుబాటు ధర ఇప్పించండి భాకిసం సంగారెడ్డి టౌన్‌ చెరకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని భారతీయ కిసాన్‌ సంఘ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింహారెడ్డి డిమాండ్‌ చేశారు గురువారం …

అప్పుల వసూలు కోసం భైటాయింపు

చేగుంట : మండలంలోని గోవిందాపూర్‌ గ్రమంలో అప్పులు వసూళ్లకోసం కుంచెరుకలు రైతుల ఇళ్ల ముందు భైటాయించారు. గ్రామంలో దాదాపు నలభై మంది రైతులు వీరి నుంచి రుణం …

కోదండరాంపై కేసుకు నిరసగా ర్యాలీ

మెదక్‌: తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంపై తెలంగాణ విద్యార్థి లోకం భగ్గుమంది. ఆయనపై అట్రాసీటి కేసు …

జోగిపేటలో చోరీ

జోగిపేట : పట్టణంలో బ్యాంకు ఉద్యోగి శ్రీనివాస్‌ ఇంట్లో దాదాపు రూ. పదివేల విలువైన వెండి వస్తువులు చోరీకీ గురయ్యారు. రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో …

జోగిపేటలో చోరీ

జోగిపేట : పట్టణంలో బ్యాంకు ఉద్యోగి శ్రీనివాస్‌ ఇంట్లో దాదాపు రూ. పదివేల విలువైన వెండి వస్తువులు చోరీకీ గురయ్యారు. రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో …

కుకునూర్‌పల్లిలో మూడిళ్లలో చోరీ

కోండపాక: మెదక్‌ జిల్లా కోండపాక మండలం కుకునూర్‌పల్లిలోని మూడు ఇళ్లలో చోరీ జరిగింది. దస్తగిరి ఇంట్లో తులం బంగారం, రూ. 15వేల నగదు, గంజిశెట్టి రాజు ఇంట్లో …

గుడిసె దగ్దం

దౌత్తాబాద్‌ : ఇందుప్రియాల గ్రామంలో సమ్మల అంజయ్యకు చెందిన నివాస గుడిసె దగ్దమైనట్లు బాదితుడు స్థానిక పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంబించాడు.

దేశం తీర్థం పుచ్చుకోనున్న డిసిసి కార్యదర్శి

సంగారెడ్డి, నవంబర్‌ 15 : ఈ నెల 18న మధ్యాహ్నం మూడు గంటలకు బిడిఎల్‌ శంకర్‌పల్లి వద్ద జరిగే తెలుగుదేశం పార్టీ సభలో మెదక్‌ అసెంబ్లీ నియోజకవర్గం …

గ్రంథాలయ వారోత్సవాలలో ఉత్సాహాంగా పాల్గొన్న విద్యార్థులు

మెదక్‌, నవంబర్‌ 15 : 45వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఉత్సవాలలో భాగంగా విద్యార్థులు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ వ్యాసరచనలో పట్టణంలోని …

నేడు సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ట

మెదక్‌, నవంబర్‌ 15 : ఈ నెల 16వ తేదీన మాతా బోరంచమ్మ దేవాలయ ప్రాంగణంలో సరస్వతి దేవి విగ్రహా ప్రతిష్ట జరుగుతుందని నిర్వాహకులు గడ్డం కృష్ణమూర్తి, …