Main
ఫిట్ నెస్ లేని 9 స్కూల్ బస్సులను సీజ్
రంగారెడ్డి: కొండాపూర్ లో ఆర్టీఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో ఫిట్ నెస్ లేని 9 స్కూల్ బస్సులను సీజ్ చేశారు.
ఇంజనీరింగ్ కాలేజీల్లో జేఎన్ టీయూ అధికారుల తనిఖీలు..
రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం, ఘట్ కేసర్ లోని జాగృతి, భారత్, సీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జేఎన్ టీయూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
శంషాబాద్ లో రెండు ఇళ్లలో చోరీ…
రంగారెడ్డి : శంషాబాద్ మండలం తొండుపల్లిలో రెండు ఇళ్లలో చోరీ జరిగింది. 20 తులాల బంగారం, రూ. లక్ష నగదును అపహరించారు.
బాలాపూర్ సాయినగర్ లో దారుణం…
రంగారెడ్డి: బాలాపూర్ సాయినగర్ లో దారుణం జరిగింది. తల్లి, భార్య, కుమార్తెను సైకో రాంరెడ్డి గొంతుకోసి చంపి పరారయ్యాడరు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపుతోంది.
బాలికపై సామూహిక అత్యాచారం
రంగారెడ్డి: జిల్లాలోని మాల్ లో దారుణం జరిగింది. ఓ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
- బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ
- ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ సమానమే
- అమరవీరుల స్ఫూర్తితో జూన్ 2న రక్తదాన శిబిరం
- రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
- చేతికి అందేలా వేలాడుతున్న విద్యుత్ తీగలు పట్టించుకోని విద్యుత్ అధికారులు
- వివోఎల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి
- గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులోమెదక్ పట్టణ పాపకు చోటు
- మీసేవ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ
- 4వరోజు విఏఓల నిరవధిక సమ్మెకు తెలంగాణ రాష్ట్ర రక్షణ సేన నాయకులు.. సంఘీభావం
- వ్యక్తి ప్రాణం ఖరీదు ఒక లక్ష ముప్పై వేలు
- మరిన్ని వార్తలు




