రంగారెడ్డి
స్కూల్ బస్సు-డీసీఎం ఢీ
రంగారెడ్డి: జిల్లాని మీర్పేట జల్లలగూడలో స్కూల్ బస్సు-డీసీఎం ఢీ కోని ప్రమాదం జరిగింది. ఈఘటనలో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
సీపీఐ ఆధ్వర్యంలో భూపోరాటం
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారంలో గురువారం సీపీఐ భూపోరాటం చేపట్టింది. గ్రామంలోని 31 ఎకరాల అసైస్డ్ భూముల్లో సీపీఐ కార్యకర్తలు జెండాలు పాతారు.
తాజావార్తలు
- స్థానిక ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు
- ముగిసిన యుద్ధం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్”గా తెలంగాణ
- కాల్పుల విరమణకు అంగీకరించిన నెతన్యాహు.. ట్రంప్ కు థ్యాంక్స్
- ఇజ్రాయెల్ తో యుద్ధం ముగిసింది.. ఇరాన్ ప్రకటన
- ఇరాన్లో ప్రభుత్వ మార్పు తప్పదా? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
- ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం పతాక స్థాయికి..
- ‘హర్మూజ్ జలసంధి’ మూసివేత
- విశాఖ సాగర తీరంలో అపూర్వ ఘట్టం.. ‘యోగాంధ్ర’ గిన్నిస్ రికార్డు కైవసం
- మానసిక ప్రశాంతతకు యోగా కీలకం: నారా బ్రాహ్మణి
- మరిన్ని వార్తలు