రంగారెడ్డి
బంగ్లా చోరబాటు దారులను అడ్డుకొవాలని ధర్నా
రంగారెడ్డి: బంగ్లాదేశ్ చోరబాటు దారులను అడ్డు కొవాలని కోరుతూ సేవాభారతి ఆధ్వర్యంలో కలెక్టరెట్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు.
సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్లో వినతి పత్రాల సమర్పరణ
రంగారెడ్డి: సమస్యలు పరిష్కరించాలని బాధితులు తమ సమస్యలను కలెక్టర్ దినకర్బాబుకు వారు వినతి పత్రాలు ఇచ్చారు. వారు ఇచ్చిన ధరఖాస్తులను అధికారులు ఆయా శాఖలకు పంపారు.
జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరణ
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా వాణీ ప్రసాద్ బాధ్యదతలు స్వీకరించారు. ఇప్పటి వరకు కలెక్టర్గా శుషాద్రి ఆమెకు బాధ్యతలు అప్పగించారు.
తాజావార్తలు
- రాష్ట్ర సచివాలయం కొత్త ప్రధాన ద్వారం సిద్ధమైంది
- భాష కోసం ప్రాణాలు కూడా వదిలేశాం..కమల్హాసన్
- బీఆర్ఎస్ నీళ్లు పారిస్తే.. కాంగ్రెస్ నీళ్లు నములుతున్నది
- బీసీ నేతలతో సీఎం రేవంత్ కీలక భేటీ
- కొవిడ్ మాదిరి
- నా దెబ్బకు బ్రిక్స్ కూటమి బెంబేలెత్తింది
- దేశాన్నే దోచుకుంటుంటే వ్యక్తిగతమెలా అవుతుంది?
- సంక్షేమమే ప్రథమం
- ఖమ్మం జిల్లా శ్రీ చైతన్య కళాశాలలో ఏపీ విద్యార్థిని ఆత్మహత్య?
- సౌరశక్తితో నడిచే పేటీఎం సౌండ్ బాక్స్
- మరిన్ని వార్తలు