రంగారెడ్డి
బస్సులకోసం విద్యార్థుల ధర్నా
రంగారెడ్డి:మహలింగాపురం గ్రామం వద్ద విద్యార్థులు ఈ రోజు ధర్నా చేశారు ఆర్టీసీ బస్సులు విద్యార్థులకు అనకూలంగా సమయపాలన పాటించాలని, ఇంకా బస్సులు నడపాలని ధర్నా చేశారు.
పత్తేపురంలో మూసీ వాగు పరువళ్లు
రంగారెడ్డి: శంకరపల్లి మండలంలోని పత్తేపురం గ్రామం వద్ద మూసీ వాగు పొంగి ప్రవహిస్తుంది. శంకర్పల్లి, చేవేళ్ల దారిలో వాహణాలు నిలిచిపోయి గంటపాటు ట్రాఫిక్కు అంతరాయం కల్గింది.
తాజావార్తలు
- బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ
- ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ సమానమే
- అమరవీరుల స్ఫూర్తితో జూన్ 2న రక్తదాన శిబిరం
- రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
- చేతికి అందేలా వేలాడుతున్న విద్యుత్ తీగలు పట్టించుకోని విద్యుత్ అధికారులు
- వివోఎల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి
- గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులోమెదక్ పట్టణ పాపకు చోటు
- మీసేవ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ
- 4వరోజు విఏఓల నిరవధిక సమ్మెకు తెలంగాణ రాష్ట్ర రక్షణ సేన నాయకులు.. సంఘీభావం
- వ్యక్తి ప్రాణం ఖరీదు ఒక లక్ష ముప్పై వేలు
- మరిన్ని వార్తలు




