రంగారెడ్డి

నకిలీ భూమి పత్రాలను తయారు చేసి స్థలాలు అమ్ముతున్న ముఠా అరెస్ట్.

మల్కాజిగిరి.జనంసాక్షి.అక్టోబర్ 18. నకిలీ భూమి పత్రాలను తయారు చేసి అమ్ముతున్న ముఠాను హాయత్ నగర్ పోలీసుల సహకారంతో ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారని …

పత్తి కొనుగోలు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలి.

  అదనపు కలెక్టర్ పి. రాంబాబు.   నిర్మల్ బ్యూరో, అక్టోబర్18,జనంసాక్షి,,,  జిల్లా పాలనాదికారి  సమావేశం  మందిరంలో  మంగళవారం పత్తి కొనుగోలు పై  అదనపు కలెక్టర్   పి. …

అమ్మవారిని దర్శించుకున్నా డాక్టర్ శైలేందర్ రెడ్డి

సారంగపూర్ (జనంసాక్షి) 18 అక్టోబర్ సారంగాపూర్ మండలం లో లక్ష్మీదేవిపల్లె గ్రామంలోఎల్లమ్మ బోనాల పండగ సందర్భంగా అమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజేపి నియోజకవర్గ …

నూతన ఆసరా పెన్షన్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి

మంచాల ఎంపిటిసి నరేందర్ రెడ్డి అదనపు కలెక్టర్ కు వినతిపత్రం అందజేత రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- ఆసరా పెన్షన్స్ ,వృద్ధాప్య వికలాంగులకు పింఛన్ ఆప్షన్ను ఓపెన్ చేయాలంటూ కలెక్టర్ కి …

నూతన ఆసరా పెన్షన్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి

మంచాల ఎంపిటిసి నరేందర్ రెడ్డి అదనపు కలెక్టర్ కు వినతిపత్రం అందజేత రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- ఆసరా పెన్షన్స్ ,వృద్ధాప్య వికలాంగులకు పింఛన్ ఆప్షన్ను ఓపెన్ చేయాలంటూ కలెక్టర్ కి …

నూతన ఆసరా పెన్షన్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి

మంచాల ఎంపిటిసి నరేందర్ రెడ్డి అదనపు కలెక్టర్ కు వినతిపత్రం అందజేత రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- ఆసరా పెన్షన్స్ ,వృద్ధాప్య వికలాంగులకు పింఛన్ ఆప్షన్ను ఓపెన్ చేయాలంటూ కలెక్టర్ కి …

పందుల పెంపకానికి స్థలం కేటాయించాలని తాసిల్దార్ ను కలిసి వినతి పత్రం అందజేత

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని ఎరుకల కులస్తుల సంఘం నాయకుల తో కలిసి మున్సిపల్ చైర్మన్ కప్పరి స్రవంతి చందు  ఎమ్మార్వో  రామ్మోహన్ ని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు …

పందుల పెంపకానికి స్థలం కేటాయించాలని తాసిల్దార్ ను కలిసి వినతి పత్రం అందజేత

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని ఎరుకల కులస్తుల సంఘం నాయకుల తో కలిసి మున్సిపల్ చైర్మన్ కప్పరి స్రవంతి చందు ఎమ్మార్వో రామ్మోహన్ ని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు …

మద్దూరు తహశీల్దార్ భూపతికి సన్మానం

మద్దూరు (జనంసాక్షి) అక్టోబర్ 17 : సిద్దిపేట జిల్లా మద్దూరు మండల నూతన తహశీల్దార్ గా పదవి బాధ్యతలు చేపట్టిన భూపతిని సోమవారం టీఆర్ఎస్ విద్యార్థి,యువజన విభాగం …

ఉప్పరి గూడ గెట్ వద్ద బ్రిడ్జి నిర్మాణం ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ కు వినతి

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు నిండి పెద్ద ఎత్తున  అలుగు దూకడం వలన సాగర్ హైవే నుండి ఉప్పరిగూడ గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచి పోవడం వలన  …