వరంగల్

సమావేశంలో మాట్లాడుతున్న రామానుజరెడ్డి

  పోలీస్‌ వ్యవస్థ లేకుంటే సమాజం అస్తవ్యస్థం మహబూబాబాద్‌, నవంబర్‌ 18(జనంసాక్షి): చట్టం, న్యాయం, ధర్మం పరిరక్షించబడుతున్నాయంటే అది పోలీస్‌ వ్యవస్థతోనే సాధ్యమని పోలీసు శాఖ లీగల్‌ …

మిర్చి కూలీలతో మాట్లాడుతున్న మోహన్‌లాల్‌

  -పార్టీలో చేరుతున్న యువత నేను రైతు కుటుంబికుడినే….రైతుల కష్టాలు నాకు తెలుసు -అనంతారంలో బీఎల్‌ఎఫ్‌ ప్రచారం… మహబూబాబాద్‌, నవంబర్‌ 18(జనంసాక్షి): రైతు కుటుంబం నుండే తాను …

ట్రాఫిక్‌ ఎస్సై సిరిసిల్ల అశోక్‌కు రాఖీ కడుతున్న బాలికలు

–బస్సు కండక్టర్లు, డ్రైవర్లకు రాఖీలు కడుతున్న బాలికలు బాలల హక్కుల పరిరక్షణ వారోత్సావాలు మహబూబాబాద్‌, నవంబర్‌ 18(జనంసాక్షి): బాలల హక్కుల పరిరక్షణ వారోత్సవాలలో భాగంగా ఆదివారం పట్టణంలో …

జనగామ టిఆర్‌ఎస్‌ అభ్యర్థి ముత్తిరెడ్డికి చేదు అనుభవం

అభివృద్ది చూపాలంటూ బెక్కల్‌ గ్రామస్థుల నిలదీత జనగామ,నవంబర్‌15(జ‌నంసాక్షి): తాజామాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ జనగామ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి చేదు అనుభవం ఎదురయ్యింది. మద్దూరు మండలం బెక్కల్‌లో …

రైతు సంక్షేమం లక్ష్యంగా కెసిఆర్‌ పాలన

కూటమి కట్టినంత మాత్రాన గెలుపు సాధ్యం కాదు కాంగ్రెస్‌ కూటమికి కడియం చురకలు వరంగల్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): గత పాలకుల హయాంలో వ్యవసాయం దండుగ అన్న వారికి నేడు వ్యవసాయం …

జనగామ బరిలో ఎవరున్నా ఓడిస్తాం

టిఆర్‌ఎస్‌ అభ్యర్థి ముత్తిరెడ్డి జనగామ,నవంబర్‌15(జ‌నంసాక్షి): జనగామ బరిలోనే ఉంటానని పొన్నాల అంటున్నారని, తామే పోటీ చేస్తామని టిఎస్‌ఎస్‌ అంటున్నదని, ఓడిపోవడానికి ఎవరో ఒకరు తేల్చుకోవాలని జనగామ టిఆర్‌ఎస్‌ …

నిరంతర విద్యుత్‌ ఘనత సిఎం కెసిఆర్‌దే

సంక్షేమ పథకాలు కొనసాగాలంటే టిఆర్‌ఎస్‌ గెలవాలి ఎర్రబెల్లి జనగామ,నవంబర్‌15(జ‌నంసాక్షి): తెలంగాణలో నిరంతరంగా 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తోంది సిఎం కెసిఆర్‌ మాత్రమేనని పాలకుర్తి టిఆర్‌ఎస్‌ …

450 శైవ క్షేత్రాల్లో మనగుడి

వరంగల్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): తిరుమల తిరుపతి దేవస్థానం, ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 450 శైవక్షేత్రాలలో మనగుడి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ఏటా కార్తీక మాసంలో టిటిడి సహకారంతో …

ప్రచార సరళిపై కడియం ఆరా

విమర్శలకు ఎక్కడికక్కడే సమాధానాలు ప్రజలను నేరుగా కలుసుకునే ప్రచార వ్యూహం అభివృద్ది కొనసాగాలంటే కెసిఆర్‌ కావాలన్న నినాదం వరంగల్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): జిల్లా ప్రచార బాధ్యతలు భుజాన వేసుకున్న ఉపమంత్రి …

నెహ్రూ మైదానంలో పోలీస్‌ ఉద్యోగార్థుల ప్రాక్టీస్‌కు నిరాకరణ

ఆందోళనకు దిగిన అభ్యర్థులు వరంగల్‌,నవంబర్‌14(జ‌నంసాక్షి): హన్మకొండ పట్టణంలోని జవహర్‌ లాల్‌ నెహ్రూ రహదారిపై ఎస్సై, కానిస్టేబుల్‌ అభ్యర్థులు బుధవారం ఉదయం ఆందోళనకు దిగారు. వచ్చే నెల 17 …