వరంగల్

నేడు నర్మెటలో గొల్లకురుమల ఆత్మీయసదస్సు

కొమురవెల్లి దేవస్థాన చైర్మన్‌ సేవెల్లి సంపత్‌ జనగామ,నవంబర్‌24(జ‌నంసాక్షి): గొల్లకుర్మల ఆత్మగౌరవాన్ని నిలిపి, వారికి జీవనోపాధి కల్పించిన ప్రభుత్వం టిఆర్‌ఎస్‌ అని కొమురవెల్లి దేవస్థాన చైర్మన్‌ సేవెల్లి సంపత్‌ …

దేశంలో చిల్లర రాజకీయాలు నడుస్తున్నాయి

– ప్రజలు అప్రమత్తంగా ఉండి ఓటేయాలి – గత ప్రభుత్వాలకు, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి మధ్య తేడాను గుర్తించండి – పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి – చంద్రబాబు మన …

కెసిఆర్‌ ప్రకటనలో ఆశ్చర్యమేవిూ లేదు

ఎన్నికల తరవాత జరగబోయేది అదే: పొన్నాల జనగామ,నవంబర్‌23(జ‌నంసాక్షి): అధికార టిఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికలకు ఉందే ఓటమిని అంగీకరించిందని జనగమా కాంగ్రెస్‌ అబ్యర్థి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. టిఆర్‌ఎస్‌ …

పిసిహెచ్‌సిల్లో నమోదు చేసుకుంటేనే కిట్‌

  జనగామ,నవంబర్‌23(జ‌నంసాక్షి): ప్రభుత్వాసుపత్రుల్లో వసతులు మెరుగయ్యాయని గర్భిణులు ప్రైవేట్‌ వైద్యశాలలకు వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దని డీఎంహెచ్‌వో సూచించారు. జిల్లాలోని గ్రావిూణ గర్భిణులు అందరూ తప్పకుండా పీహెచ్‌సీలలో …

ఓర్వలేకనే ఆరోపణలు

ఎన్నికల్లో గుణపాఠం తప్పదు టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి వినయ్‌ భాస్కర్‌ వరంగల్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి):ప్రభుత్వం చేస్తున్న సమగ్రాభవృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తూ, అసత్య ఆరోపణలకు పాల్పడుతున్నారని …

ఓటు హక్కును వినియోగించుకోండి

ఓటు హక్కు పై అవగాహన సదస్సు ఎన్నికల పరిశీలకులు సురేంద్ర సింగ్‌ విూనా వరంగల్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): దేశ, రాష్ట్రాల అభివృద్దికి, సరైన నాయకులను ఎన్నుకోవడం ఎంతో కీలకమని, దీనికోసం …

గోదావరి జలాలతో పెరిగిన వ్యవసాయం

చెరువులు నీటితో కళకళ లాడుతున్నాయి మరోమారు గెలిపిస్తే మరింత అభివృద్ది: ఎర్రబెల్లి జనగామ,నవంబర్‌22(జ‌నంసాక్షి): జనగామ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు గోదావరి జలాలతో చెరువులు నింపే కార్యక్రమాన్ని సీఎం …

చంద్రబాబుతో పొత్తు అంటే ప్రాజెక్టులు అడ్డుకోవడమే: కెటిఆర్‌

పరిగి,నవంబర్‌21(జ‌నంసాక్షి): తెలంగాణలో ప్రాజెక్టులను అడ్డుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో కాంగ్రెస్‌ పార్టీ పొత్తు అనైతికమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణకు ద్రోహం చేసిన వారం/-తా ఒక్కటవుతున్నారని …

అభివృద్ది,సంక్షేమం కెసిఆర్‌ లక్ష్యం

కూటమిది అధికార యావతప్ప మరోటి కాదు వారికి ఓటేస్తే మళ్లీ వెనకడుగే: వినయ్‌ భాస్కర్‌ హన్మకొండ,నవంబర్‌21(జ‌నంసాక్షి): రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక తమ ఉనికి …

గత పాలకులు కరెంట్‌ ఎందుకు ఇవ్వలేకపోయారు

దీనికి కూటమి నేతలు సమాధానం చెప్పాలి: ఎర్రబెల్లి జనగామ,నవంబర్‌21(జ‌నంసాక్షి): వ్యవసాయానికి 24గంటల ఉచిత కరెంటు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, దీనిని కూటమి నేతలు …