వరంగల్

రాజయ్యను గెలిపించి కెసిఆర్‌ను సిఎం చేయాలి

అభివృద్ది,సంక్షేమంలో తెలంగాణ నెంబర్‌ వన్‌ రాజయ్య నామినేషన్‌ కార్యక్రమంలో డిప్యూటి సిఎం కడియం వరంగల్‌,నవంబర్‌14(జ‌నంసాక్షి): భారతదేశంలో తెలంగాణ అభివృద్ధిలో నెంబర్‌ వన్‌ స్థానంలో ఉండాలంటే మళ్లీ కేసిఆర్‌ …

నాయిని పట్టువీడాలి: రేవూరి

వరంగల్‌,నవంబర్‌14(జ‌నంసాక్షి): నాయని రాజేందర్‌రెడ్డితో తనకు ఎలాంటి వైరం లేదని టీడీపీ నేత రేవూరి ప్రకాశ్‌ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ నాయినికి సముచితస్థానం …

రెండో జాబితాలోనూ పొన్నాలకు మొండిచేయి

మండిపడుతున్న కాంగ్రెస్‌ నేతలు జనగామ,నవంబర్‌14(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ విడుదల చేసిన రెండో జాబితాలోనూ పొన్నాల లక్ష్మయ్యకు చోటు దక్కక పోవడంపై స్థానిక కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు. మాజీ పిసిసి …

మూడుకు మూడు టిఆర్‌ఎస్‌ గెలుస్తుంది

రైతు సంక్షేమ కార్యక్రమాల్లో ముందున్న తెలంగాణ టిఆర్‌ఎస్‌ గెలిస్తేనే అభివృద్ది ముందుకు: ఎమ్మెల్సీ బోడకుంటి జనగామ,నవంబర్‌14(జ‌నంసాక్షి): జిల్లాలో మూడుకు మూడు స్థానాలు గెలుస్తామని టిఆర్‌ఎస్‌ నేతలు ప్రకటించారు. …

సీసీఈ విధానాన్ని రద్దు చేయాలి

వరంగల్‌,నవంబర్‌13(జ‌నంసాక్షి): రాష్ట్రంలోని విద్యాశాఖ సీసీఈ విధానాన్ని రద్దు చేసి విద్యార్థులు, ఉపాధ్యాయులను తరగతి గదులకు పరిమితం చేయాలని పిఆర్టియూ నేతలు అన్నారు. ప్రభుత్వం మంచి పీఆర్‌సీ అందించటంతో …

కూటమి కారణంగా సర్దుబాట్లు తప్పడం లేదు

నాయినితో విహెచ్‌ చర్చలు వరంగల్‌,నవంబర్‌12(జ‌నంసాక్షి): మహాకూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా అక్కడక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థులకు టిక్కెట్లు గల్లంతవుతున్నాయని, దీనిపై కాంగ్రెస్‌ అధిష్టానంతో పాటు చంద్రబాబుతో చర్చించి తమ …

పొన్నాల వచ్చినా ఓటమి ఖాయం

ఓటమి భయంతోనే పొత్తులు: ముత్తిరెడ్డి జనగామ,నవంబర్‌12(జ‌నంసాక్షి): మహాకూటమి నుంచి ఎవరు పోటీ చేసినా ఓటమి కావాల్సిందేనని జనగామ టిఆర్‌ఎస్‌ అభ్యర్థి,మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదరిగిరెడ్డి అన్నారు. పొన్నాల …

పొన్నాలకు అన్యాయం చేస్తే ఊరుకోం: కాంగ్రెస్‌

జనగామ,నవంబర్‌12(జ‌నంసాక్షి): జనగామ ఎన్నికలలో టీపీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్యకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని స్థినిక కాంగ్రెస్‌ నేతలు హెచ్చరించారు. కావాలనే పొన్నాలను పక్కకు పెడితే …

మాట్లాడుతున్న గుగులోతు వెంకట్‌

  మానుకోటలో కాంగ్రెస్‌ గెలుపుకు సహకరించాలి మహబూబాబాద్‌, నవంబర్‌ 11(జనంసాక్షి): కాంగ్రెస్‌ కంచుకోట మానుకోటలో కాంగ్రెస్‌ జెండా ఎగురవేసేందుకు ప్రజలు సహకరించాలని టీపీసీసీ ఎస్టీ సెల్‌ కార్యదర్శి …

నిరుద్యోగులు శిక్షణ పొందాలి

మహబూబాబాద్‌, నవంబర్‌ 11(జనంసాక్షి): పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆధ్వర్యంలో స్కిల్‌ ప్రో ఎడ్యుటెక్‌ ఇండియా ఆధ్వర్యంలో నిరుద్యోగులకు శిక్షణనివ్వనున్నట్లు సంస్థ మేనేజర్‌ సారన సతీష్‌ సోమవారం …