వరంగల్

పిసిహెచ్‌సిల్లో నమోదు చేసుకుంటేనే కిట్‌

  జనగామ,నవంబర్‌23(జ‌నంసాక్షి): ప్రభుత్వాసుపత్రుల్లో వసతులు మెరుగయ్యాయని గర్భిణులు ప్రైవేట్‌ వైద్యశాలలకు వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దని డీఎంహెచ్‌వో సూచించారు. జిల్లాలోని గ్రావిూణ గర్భిణులు అందరూ తప్పకుండా పీహెచ్‌సీలలో …

ఓర్వలేకనే ఆరోపణలు

ఎన్నికల్లో గుణపాఠం తప్పదు టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి వినయ్‌ భాస్కర్‌ వరంగల్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి):ప్రభుత్వం చేస్తున్న సమగ్రాభవృద్ధిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తూ, అసత్య ఆరోపణలకు పాల్పడుతున్నారని …

ఓటు హక్కును వినియోగించుకోండి

ఓటు హక్కు పై అవగాహన సదస్సు ఎన్నికల పరిశీలకులు సురేంద్ర సింగ్‌ విూనా వరంగల్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): దేశ, రాష్ట్రాల అభివృద్దికి, సరైన నాయకులను ఎన్నుకోవడం ఎంతో కీలకమని, దీనికోసం …

గోదావరి జలాలతో పెరిగిన వ్యవసాయం

చెరువులు నీటితో కళకళ లాడుతున్నాయి మరోమారు గెలిపిస్తే మరింత అభివృద్ది: ఎర్రబెల్లి జనగామ,నవంబర్‌22(జ‌నంసాక్షి): జనగామ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు గోదావరి జలాలతో చెరువులు నింపే కార్యక్రమాన్ని సీఎం …

చంద్రబాబుతో పొత్తు అంటే ప్రాజెక్టులు అడ్డుకోవడమే: కెటిఆర్‌

పరిగి,నవంబర్‌21(జ‌నంసాక్షి): తెలంగాణలో ప్రాజెక్టులను అడ్డుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో కాంగ్రెస్‌ పార్టీ పొత్తు అనైతికమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణకు ద్రోహం చేసిన వారం/-తా ఒక్కటవుతున్నారని …

అభివృద్ది,సంక్షేమం కెసిఆర్‌ లక్ష్యం

కూటమిది అధికార యావతప్ప మరోటి కాదు వారికి ఓటేస్తే మళ్లీ వెనకడుగే: వినయ్‌ భాస్కర్‌ హన్మకొండ,నవంబర్‌21(జ‌నంసాక్షి): రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక తమ ఉనికి …

గత పాలకులు కరెంట్‌ ఎందుకు ఇవ్వలేకపోయారు

దీనికి కూటమి నేతలు సమాధానం చెప్పాలి: ఎర్రబెల్లి జనగామ,నవంబర్‌21(జ‌నంసాక్షి): వ్యవసాయానికి 24గంటల ఉచిత కరెంటు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, దీనిని కూటమి నేతలు …

తెలంగాణ అభివృద్ది టిఆర్‌ఎస్‌తోనే సాధ్యం

ఎంపీ సీతారాంనాయక్‌ మహబూబాబాద్‌,నవంబర్‌20(జ‌నంసాక్షి): తెలంగాణను అభివృద్ది చేసి, కరెంట్‌ కష్టాలను తొలగించిన టీఆర్‌ఎస్‌కు మాత్రమే తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు ఉందని మహబూబాబాద్‌ ఎంపీ సీతారాంనాయక్‌ అన్నారు. …

కూటమి గెలుపు చారిత్రక అవసరం

టిడిపి అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌ రెడ్డి వరంగల్‌,నవంబర్‌20(జ‌నంసాక్షి): మళ్లీ తెరాసను గెలిపిస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారని టిడిపి అభ్యర్థి రేవూరి ప్రకాశ్‌ రెడ్డి అన్నారు. తన రాజకీయ జీవితంలో …

70 ఏళ్ల పాలనలో తెలంగాణలో చీకట్లు నింపారు

నాలుగేళ్లలోనే తెలంగాణ నంబర్‌ వనచేసిన ఘతన కెసిఆర్‌ది భూపాలపల్లి అభ్యర్థి మధుసూధనాచారి భూపాలపల్లి,నవంబర్‌20(జ‌నంసాక్షి): ఉమ్మడి రాష్ట్రాన్ని 70 సంవత్సరాల పాటు కాంగ్రెస్‌,టిడిపిలు పాలించినా తెలంగాణ రాష్ట్రానికి ఒరిగిందేవిూ …