వరంగల్

35 లక్షలు పట్టివేత

మహబూబాబాద్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): జిల్లాలో పోలీసలు తనిఖృల్లో భారీగా డబ్బు పట్టుబడింది. దంతాలపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పోలీసులు, రెవెన్యూ అధికారులు వాహనాలు తనిఖీ చేపట్టారు. కారులో తరలిస్తున్న రూ.35 లక్షల …

ఎసిబి వలలో జనగామ అగ్నిమాపక అధికారి

  జనగామ,నవంబర్‌5(జ‌నంసాక్షి): ఎసిబి వలకు జనగామ అగ్నిమాప శౄఖ అధికారి చిక్కాడు. లంచం తీసుకుంటూ అగ్నిమాపక శాఖ అధికారి.. ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. బాణాసంచా దుకాణం …

టిఆర్‌ఎస్‌లో నివురుగప్పిన నిప్పులా అసమ్మతి

  హరీష్‌ రావు బయటకు రావడం ఖాయం టిడిపి పోలిట్‌ బ్యూరో సభ్యుడు రేవూరి సంచలన వ్యాఖ్యలు వరంగల్‌,నవంబర్‌5(జ‌నంసాక్షి): మొన్నటికి మొన్న గజ్వెల్‌లో కాంగ్రెస్‌ నేత వంటేరు …

కేసిఆర్‌ బాహుబలి..ఆయననేం చేయలేరు

మానుకోట సభలో కడియం ఉద్వేగ ప్రసంగం మహబూబాబాద్‌,నవంబర్‌3(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్‌ తెలంగాణ బాహుబలి అని, ఆయనను అడ్డుకొనే శక్తి ఎవరికీ లేదని డిప్యూటీ సీఎం …

రైతు సంక్షేమమే లక్ష్యంగా కెసిఆర్‌ పథకాలు

  పెట్టుబడి పథకంతో లబ్దిపొందిన రైతులు కాళేశ్వరంతో మారనున్న తెలంగాణ దశ ప్రచారంలో మధుసూధనాచారి భూపాలపల్లి,నవంబర్‌3(జ‌నంసాక్షి): రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు బందు పథకాన్ని …

కేసీఆర్‌ను ఒంటరిగా ఎదుర్కోలేకనే అపవిత్ర కూటమి కట్టారు

– కూటమిలో సీట్లు పంచేది రాహుల్‌.. కోట్లు ఇచ్చేది చంద్రబాబు – ఓట్లు వేసేది తెలంగాణ ప్రజలే.. – తెరాసకు ఓటుగుద్ది కూటమికి బుద్దిచెప్పండి – బయ్యారం …

మరోసారి నిజాం పాలన చూస్తున్నాం

– నిజాం పాలన తరిమేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలి – బీజేపీతోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యం – విలేకరుల సమావేశంలో పరిపూర్ణానంద వరంగల్‌, నవంబర్‌3(జ‌నంసాక్షి) : …

ఉదయమే గ్రామాల బాటపడుతున్న నేతలు

అభివృద్దిని ఆశీర్వదించాలని నేతల పిలుపు ఊరూరా ప్రచారంలో అభివృద్ది కార్యక్రమాల ఏకరువు జనగామ,నవంబర్‌3(జ‌నంసాక్షి): గ్రామాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. మూడు నియోజకవర్గాల అబ్యర్థులు ఉదయమే గ్రామాల బాటపడుతున్నారు. …

అభివృద్దికి విఘాతం కాంగ్రెస్‌,టిడిపిల పొత్తు

వారిని నమ్మితే తెలంగాణను నట్టేట ముంచుతారు మహబూబాబాద్‌ ఎంపీ సీతారాం నాయక్‌ మహబూబాబాద్‌,నవంబర్‌3(జ‌నంసాక్షి): టీడీపీ,కాంగ్రెస్‌ల పొత్తు తెలంగాణ అభివృద్దికి విఘాతమని మహబూబాబాద్‌ ఎంపీ సీతారాం నాయక్‌ అన్నారు. …

దేవాదుల నీటితో రెండోపంటకు సిద్దం

  జనగామ,నవంబర్‌3(జ‌నంసాక్షి): దేవాదుల నీటితో చెరువులు నింపడం వల్ల పాలకుర్తి, దేరుప్పుల మండలాల్లో సుమారు 2300 ఎకరాల ఆయకట్టు సాగయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పాలకుర్తిలో …