వరంగల్

పాలకుర్తిని మరింత అభివృద్ది చేస్తా: ఎర్రబెల్లి

జనగామ,అక్టోబర్‌ (జ‌నంసాక్షి): పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతున్నానని మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ పాలన సాగించారని అన్నారు. రాష్ట్రాన్ని పరిపాలించిన …

చారి ఇలాఖాచాలో  ప్రచారం

భూపాలపల్లి,అక్టోబర్‌11(జ‌నంసాక్షి): ఎన్నికల ప్రచారంలో గులాబీ శ్రేణులు దూకుడు పెంచాయి. ఇతర పార్టీలు కనీసం కారు ఛాయల్లో కూడా కనిపించని పరిస్థితి శాయంపేట మండలంలో నెలకొన్నది. భూపాలపల్లి నియోజకవర్గంలో  …

టిఆర్‌ఎస్‌లో చేరిన ముదిరాజ్‌ కుటుంబాలు

జనగామ,అక్టోబర్‌10(జ‌నంసాక్షి):  టీఆర్‌ఎస్‌ పార్టీకి అన్ని వర్గాల ప్రజల నుంచి స్వచ్చందంగా మద్దతు లభిస్తోంది. స్టేషన్‌ ఘనపూర్‌ నియోజకవర్గం లింగాల ఘనపూర్‌ మండలం జిడికల్‌ గ్రామంలోని ముదిరాజ్‌ సంఘానికి …

జోరుగా టిఆర్‌ఎస్‌ నేతల ప్రచారం

జనగామ,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): జనగామ  జిల్లా దేవరుప్పుల మండల యూత్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు బోనగిరి యాకస్వామి, మండల రజక సంఘం అధ్యక్షుడు రెడ్డి రాజుల నారాయణతో పాటు కాంగ్రెస్‌ …

మహాకూటమి పేరు చెబితేనే హడల్‌

టిఆర్‌ఎస్‌ నేతలు వణికి పోతున్నారు రేవూరి ప్రకాశ్‌ రెడ్డి వరంగల్‌,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): మహాకూటమిని మాయా కూటమనో లేక కాంగ్రెస్‌ టిడిపితో ఎందుకు ప ఒత్తు పెట్టుకుందని అనే వారికి …

రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు

జనగామ,అక్టోబర్‌10(జ‌నంసాక్షి):  రైతులు ఆరబెట్టిన వరిధాన్యాని తాలు, చెత్త లేకుండా కొనుగోలు కేంద్రం వద్దకు తీసుకొని వచ్చేలా అవగాహన కల్పించాలని అధికారులకు కలెక్టర్‌ టీ వినయ్‌కృష్ణారెడ్డి సూచించారు. ఎక్కువ …

సిపిఎస్‌ రద్దు హావిూ ఇచ్చిన పార్టీలకే ఓటు

వరంగల్‌,అక్టోబర్‌10(జ‌నంసాక్షి):  సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పింఛను పునరుద్ధరించే పార్టీలకే ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్ల మద్దతు ఉంటుందని టీపీటీయూ (తెలంగాణ ప్రోగ్రెసివ్‌ టీచర్స్‌ యూనియన్‌) జిల్లా …

పరకాలలో ఎవరు నిలబడ్డా గల్లంతు కావాల్సిందే

కొండా దంపతులది అత్యాశ కాక మరోటి కాదు మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వరంగల్‌,అక్టోబర్‌9(జ‌నంసాక్షి):  పరకాల నియోజకవర్గంలో ప్రతిపక్షాల అడ్రస్‌ గల్లంతు అవడం ఖాయమని పరకాల తాజా …

లక్ష మెజార్టీ ఖాయమంటున్న మధుసూధనాచారి

అందుబాటులో ఉండే నేత కావాలన్నదే ప్రజల ఆకాంక్ష భూపాలపల్లి,అక్టోబర్‌9(జ‌నంసాక్షి): ప్రస్తు ప్రచార సరళి, ప్రజల్లో వస్తున్న స్పందన చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీతో గెలుపొందడం …

గోదావరి జలాలతో రైతులను ఆదుకుంటాం: ఎర్రబెల్లి

జనగామ,అక్టోబర్‌1(జ‌నంసాక్షి): నియోజకవర్గంలోని ప్రతీ చేరువును దేవాదుల ద్వారా నింపుతామని మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. అందుకు రైతులు సహకరించాలని సూచించారు. తొందరపడి కాల్వలు తెంపొద్దన్నారు. పాలకుర్తి …