వరంగల్

బయ్యారం ఉక్కును దోచుకున్న కాంగ్రెస్‌

వారికి దీనిపై మాట్లాడే హక్కు లేదు టిఆర్‌ఎస్‌ మాత్రమే ప్రజల పక్షాన పోరాడుతోంది ప్రచారంలో ఎంపి సీతారాం నాయక్‌ మహబూబాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): బయ్యారం ఉక్కు పరిశ్రమపై మాట్లాడే నైతిక …

ఇంటింటి ప్రచారంలో ఉమ్మడి జిల్లా నేతలు

దూసుకుని పోతున్న గులాబీ అభ్యర్థులు నేరుగా ఓటర్లను కలుస్తూ వేడుకుంటున్న నాయకులు వరంగల్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో నేతలంతా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంటింటి ప్రచారంతో ఎక్కువగా దూసుకుపోతున్నారు. …

కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలి

జనగామ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): మద్దతుధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తు న్నట్లు జనగామ మార్కెట్‌ అధికారులు అన్నారు. తంలో కంటే రైతులకు ప్రభుత్వం మేలు చేసే …

రేషన్‌ డీలర్ల సమస్యలను ప్రస్తావించండి

జనగామ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): రేషన్‌ డీలర్లకు కనీస వేతనం రూ. 30 వేలు చెల్లిస్తూ ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని డీలర్ల సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. …

పనిచేస్తున్న అధికారుల హెచ్చరికలు

  వ్యక్తిగత మరుగదొడ్ల నిర్మాణంలో పురోగతి జనగామ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): స్వచ్ఛ జనగామ జిల్లాగా మార్చేందుకు ప్రతి ఇంట్లో మరుగు దొడ్డి నిర్మించుకోవాలని డీపీవో అన్నారు. గ్రామాల్లో చేపడుతున్న మరుగుదొడ్ల …

పారిశుధ్య సమస్యలతో విషజ్వరాలు

భూపాలపల్లి,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): గ్రామాల్లో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలే జ్వరాలకు ప్రధాన కారణమని వైద్యాధికారులు మరోమారు హెచ్చరించారు. ఎక్కడపడితే అక్కడ చెత్తవేసి, కాలువలను శుభ్రం చేయకపోవడం వల్లనే దోమలు వృద్ది …

కులవృత్తులను ప్రోత్సహించింది కెసిఆర్‌ మాత్రమే

ఎవరికి ఏం చేయాలన్న ప్రణాళికతో ఖర్చు అభివృద్ది పార్టీనే ఆదరించండి: చందూలాల్‌ ములుగు,అక్టోబర్‌29(జ‌నంసాక్షి): కుల వృత్తుల ప్రోత్సాహానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందని,అందుకు తగ్గట్లుగా అధిక …

సబ్సిడీ గొర్రెలు అమ్ముకుంటే జరిమానా

జనగామ,అక్టోబర్‌29(జ‌నంసాక్షి): గొర్రెల పంపిణీ పథకం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు గొర్రెల సంరక్షణపై నిఘాను కట్టుదిట్టం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈపథకం ద్వారా గొర్రెలను అందచేశారు. అయితే …

పత్తి రైతులకు అండగా నిలవాలి

వారికి మద్దతు ధరలు ఇప్పించాలి వరంగల్‌,అక్టోబర్‌26(జ‌నం సాక్షి): పత్తి మార్కెట్లకు వస్తున్నా సక్రమంగా ఏర్పాట్లు చేయడం లేదని, ధరలు పతనమవుతున్నా పట్టించుకోవడం లేదని టిడిపి పోలిట్‌ బ్యూరో …

చిన్నపాటి మ్యూజియంగా పివి నివాసం

వరంగల్‌ అర్బన్‌,అక్టోబర్‌25(జ‌నంసాక్షి): వరంగల్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలోమాజీ ప్రధాని పీవీ నర్సింహారావు ఇంటిని చిన్నపాటి మ్యూజియంగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఇంటిని పాక్షికంగా కూల్చివేశారు. …