హైదరాబాద్

తుని కేసుపై సర్కార్ క్లారిటీ

తుని రైలు దగ్ధం కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకమైన స్పష్టత ఇచ్చింది. ఈ కేసులో రైల్వే కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్‌కు వెళ్లకూడదని ప్రభుత్వం నిశ్చయించింది. …

కమల్ హాసన్‌కు కర్ణాటక హైకోర్టు వార్నింగ్

ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్‌కు కర్ణాటక హైకోర్టు షాక్ ఇచ్చింది. “కన్నడ భాష తమిళం నుంచే పుట్టింది” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై కోర్టు …

కర్ణాటకలో కెనరా బ్యాంకులో భారీ చోరీ

కర్ణాటక రాష్ట్రంలో భారీ చోరీ జరిగింది. విజయపుర జిల్లాలోని మంగోలిలో ఉన్న కెనరా బ్యాంకు శాఖలో దొంగలు పడి 59 కిలోల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ …

ఇథనాల్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం దొంగ దెబ్బ..!

రాజోలి, జూన్‌ 03 (జనంసాక్షి) : జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దధన్వాడలో ఇథనాల్‌ ఫ్యాక్టరీ పనులు మళ్లీ మొదలయ్యాయి. గుట్టుచప్పుడు కాకుండా పనులు ప్రారంభించేందుకు …

5న కాదు.. 11న కేసీఆర్‌ విచారణ తేదీ మార్పు

` ఆయన అభ్యర్థన మేరకు మార్చిన కాళేశ్వరం కమిషన్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): కాళేశ్వరం కమిషన్‌ ఎదుట మాజీ సీఎం కేసీఆర్‌ విచారణకు హాజరుకావాల్సిన తేదీ మారింది. ఈనెల 11న …

నేటి నుంచి అధికారులు ప్రజల దగ్గరకే వస్తారు

` గ్రామాలకే వచ్చి సమస్యలు పరిష్కరిస్తారు ` అది కేవలం భూభారతి ద్వారానే సాధ్యమైంది ` ఆగస్ట్‌ 15 నాటికి భూ సమస్యలు పరిష్కారం ` మంత్రి …

పొత్తులేకుండానే అధికారంలోకి..

` మహిళలకు 21 వేలకోట్ల వడ్డీలేని రుణాలు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా ` హరీశ్‌రావు సవాల్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): అభివృద్ధిలో కేసీఆర్‌.. అబద్ధాల్లో సీఎం రేవంత్‌రెడ్డి …

జై తెలంగాణ నినాదం రాష్ట్ర ప్రజలందరిదీ..

` అది ఏ ఒక్క పార్టీది కాదు ` కేసీఆర్‌కు నోటీసులు ఓ స్వంత్య్ర దర్యాప్తు కమిషన్‌. ` దానిపై రాజకీయంగా విమర్శలు చేయడమేంటీ? ` భారాస, …

మళ్లీ అధికారం మాదే..

` ఎన్నారైలను చూసి తెలంగాణ తల్లి గర్విస్తుంది: కేటీఆర్‌ న్యూయార్క్‌(జనంసాక్షి):అమెరికా గడ్డపై కూడా ఎన్నారైలు.. మాతృభూమి కోసం జై తెలంగాణ అని నినదించి తమ పోరాట స్ఫూర్తిని …

అమర వీరుల స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధి

` రాష్రాన్ని రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతాం:మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సూర్యాపేట(జనంసాక్షి):తెలంగాణా రాష్ట్రాన్ని రోల్‌ మోడల్‌ గా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల …

తాజావార్తలు