హైదరాబాద్

విజయోత్సవంలో విషాదం

` ఆర్‌సిబి విజయోత్సవ సభలో అపశృతి ` చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట ` ఘటనలో 11 మంది మృతి….50మందికి గాయాలు ` భారీగా తరలివచ్చిన అభిమానులతో …

రాజ‌కీయ దురుద్దేశంతోనే కేసీఆర్‌కు నోటీసులు.. కాళేశ్వరం విచారణపై ఎమ్మెల్సీ క‌విత ఆగ్రహం

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం (కేఎల్‌ఐపీ)పై జరుగుతున్న విచారణను కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యగా మార్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత …

పెద్ద ధన్వాడలో రణరంగం

రాజోలి, జూన్ 04 (జనంసాక్షి) : జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడలో ఉద్రిక్తత నెలకొంది. ఇథనాల్‌ పరిశ్రమ నిర్మాణం నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ …

ఏపీలో యోగాంధ్ర 2025లో ప్రజల భాగస్వామ్యంపై ప్రధాని మోదీ స్పందన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న విషయం విదితమే. రాష్ట్రవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. యోగాంధ్రలో భాగంగా నిత్యం నిర్వహిస్తున్న ఈ …

జగన్ రాక్షస పాలనపై సమర శంఖంలా ‘యువగళం’.. డిప్యూటీ సీఎం పవన్ ప్రశంస

రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పిన యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని యువనేత నారా లోకేశ్‌… డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అందజేశారు. క్యాబినెట్ సమావేశం సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో …

బెంగళూరులో నేడు అంబరాన్నంటే సంబరాలు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తమ మొట్టమొదటి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ చారిత్రక విజయాన్ని పురస్కరించుకుని, …

మరో కొత్త ఫీచర్ తెస్తున్న వాట్సాప్!

ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు అత్యధికంగా ఉపయోగిస్తున్న యాప్‌లలో వాట్సాప్ ఒకటి. ఈ క్రమంలో తాజాగా సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫీచర్‌ను పరీక్షిస్తోంది. దీని సహాయంతో వినియోగదారులు …

పెద్ద ధన్వాడలో తీవ్ర ఉద్రిక్తత

రాజోలి, జూన్ 04 (జనంసాక్షి) : జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంలోని పెద్ద ధన్వాడ గ్రామ శివారులో ఇథనాల్‌ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలో …

ఆర్‌సీబీ ఆల్ ది బెస్ట్‌.. ఈసారి క‌ప్ మ‌న‌దే: డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్‌

మరికొన్ని గంట‌ల్లో అభిమానులు ఎంతో ఆత్రుత‌గా ఎదురుచూస్తున్న ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. తుది స‌మ‌రానికి అహ్మదాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. తుది …

గుంటూరు జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు… జీజీహెచ్ లో ప్రత్యేక ఓపీ ఏర్పాటు

గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ మళ్లీ కలకలం రేపుతోంది. తాజాగా గుంటూరు నగర పరిధిలో రెండు కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి …

తాజావార్తలు