అంతర్జాతీయం

ఇండోనేషియా తీరం లో సునామీ హెచ్చరికల్లేవ్‌

బాలీ: ఇండోనేషియా తీరం వెంట భారీ భూకంపం సంభవించింది. బాలీ సముద్ర ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున 1.25 గంటల సమయంలో భూమి కంపించినట్లు తెలుస్తోంది. రిక్టర్ స్కేలుపై 7.0 …

అరుణాచల్‌, అక్సాయిచిన్‌ మావేనంటూ మళ్లీ చైనా కవ్వింపు!

బీజింగ్‌: చైనా (China) మరోసారి తన వక్రబుద్ధిని చాటుకున్నది. భారత్‌లో భాగమైన అరుణాచల్‌ ప్రదేశ్ (Arunachal pradesh)‌, ఆక్సాయ్‌ చిన్‌ (Aksai chin) తమ దేశంలో భాగమేనని …

అయోవా – తెలంగాణ రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం ఉండాలి: మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

అమెరికా  (జనం సాక్షి): అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ వ్యసాయ శాఖ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు తొలిరోజు అయోవా రాష్ట్ర రాజధాని డెమోయిన్ …

‘నేను గెలిస్తే ఆ పదవి మస్క్‌కే’.. రిపబ్లికన్ అభ్యర్థి వివేక్ రామస్వామి

వాష్టింగ్టన్‌: అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న వివేక్‌ రామస్వామి (Vivek Ramaswamy) టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ …

ప్రిగోజిన్‌ను మేం చంపలేదు: రష్యా

మాస్కో(జనంసాక్షి):ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు మద్దతుగా పోరాడిన కిరాయి సైన్యం ‘వాగ్నర్‌ గ్రూప్‌ అధిపతి యెవ్‌గెని ప్రిగోజిన్‌ ఇటీవల విమాన ప్రమాదంలో మరణించాడు. అయితే, అతడిది ప్రమాదవశాత్తు సంభవించిన …

అమెరికా అధ్య‌క్ష ఎన్నికల్లో భారత సంతతి రామస్వామి పేరు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం జరిగిన తొలి చర్చ తర్వాత భారత సంతతి మల్టీ మిలియనీర్‌ వివేక్‌ రామస్వామి (38) పేరు …

కాలిఫోర్నియాలో గ‌ర్ల్‌ఫ్రెండ్‌ను కాల్చి చంపిన వ్య‌క్తి

న్యూయార్క్‌: అమెరికాలో గ‌ర్ల్‌ఫ్రెండ్‌ను కాల్చి చంపిన కేసులో 29 ఏళ్ల సిక్కు వ్య‌క్తిని అరెస్టు చేశారు. పార్కింగ్ గ్యారేజీలో అత‌ను ఆమెను షూట్ చేశాడు. కాలిఫోర్నియాలో ఈ …

మడగాస్కర్లో విషాదం.. తొక్కిసలాటలో 12 మంది మృతి

మడగాస్కర్ లో ఘోరం జరిగింది. దేశ రాజధాని అంటనవారివోలోని స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 13 మంది చనిపోయారు. దాదాపు 80 మంది గాయపడ్డారు. మహామాసినా స్టేడియంలో ఇండియన్ …

చంద్రుడిని ముద్దాడిన భారత కీర్తి పతాక..

` మువ్వన్నెల ఒడిలో ఒదిగిపోయిన నెలవంక.. ` జాబిల్లి దక్షిణధృవంపై విజయవంతంగా కాలు మోపిన విక్రమ్‌ ` ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫ్ట్‌ ల్యాండిరగ్‌ ` చంద్రయాన్‌`3 …

బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు కోసం దక్షిణాఫ్రికా చేరుకున్న ప్రధాని మోదీ

జొహాన్నెస్‌బర్గ్‌(జనంసాక్షి): బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా బయల్దేరిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జొహాన్నెస్‌బర్గ్‌కు చేరుకున్నారు. ఇక్కడి విమానాశ్రయంలో ప్రధాని మోదీకి దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాల్‌ …