అంతర్జాతీయం

ఉగ్రవాద నిర్మూలనకు ఉమ్మడి ఎజెండా

ప్రపంచ దేశాలు కలసికట్టు పోరు సాగించాలి న్యూఢల్లీి,ఆగస్ట్‌5(జ‌నంసాక్షి): ప్రపంచ ఉగ్రవాద నిర్మూలన అన్నది ఏ ఒక్క దేశం పనో కాదని గుర్తించాలి. దీనిని ఉమ్మడిగా ఎదర్కోవాలి. ఇటీవల …

కామన్వెల్త్‌ హెవీ వెయిట్‌లిఫ్టింగ్‌ కేటగిరీలో సుధీర్‌ బంగారు పతకం కైవ‌సం

పారా వెయిట్‌లిఫ్టర్ సుధీర్‌ తొలిసారి కామన్వెల్త్‌ హెవీ వెయిట్‌లిఫ్టింగ్‌ కేటగిరీలో బంగారు పతకం సాధించాడు. మొదటి ప్రయత్నంలో 208 కేజీలను ఎత్తిన సుధీర్‌.. రెండో ప్రయత్నంలో 212 …

చైనా సముద్రంలో డ్రాగన్‌ హంగామా

నాన్సీ పెలోసీ తైవాన్‌ పర్యటన తర్వాత దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్‌ హంగామా పెరిగిపోయిది. నాలుగురోజులపాటు నాన్‌స్టాప్‌ యుద్ధవిన్యాసాల పేరిట క్షిపణి ప్రయోగాలు, ఫైటర్‌ జెట్‌ల విన్యాసాలు …

మరోసారి డ్రాగన్‌కు గట్టి కౌంటర్‌ :అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ

  తైవాన్‌కు వెళ్లకుండా మమ్మల్ని ఆపడం చైనా తరం కాదు.. : పెలోసీ   టోక్యో: చైనా హెచ్చరికలు బేఖాతరు చేస్తూ తైవాన్‌ పర్యటనను విజయవంతంగా ముగించిన …

తైపీ చేరుకున్న నాన్సీ పెలోసి

యుద్ద ట్యాంకులను దింపిన చైనా తైపీ,ఆగస్ట్‌3( జనం సాక్షి): చైనా హెచ్చరికలు బేఖాతరు చేస్తూ తైవాన్‌లోని అమెరికా ప్రతినిధుల స్పీకర్‌ నాన్సీ పెలోసి అడుగుపెట్టారు. దీంతో అప్రమత్తమైన చైనా… …

అల్‌ఖైదా అగ్రనేత అల్‌ జవహరి హతం

కాబూల్‌ డ్రోన్‌ దాడుల్లో మట్టుపెట్టిన అమెరికా దళాలు ధృవీకరించిన తాలిబన్‌ ప్రభుత్వం ఇక పీడ విరగడ అయ్యిందన్న జో బైడెన్‌ వాషింగ్టన్‌,అగస్టు2(జ‌నంసాక్షి):అల్‌ ఖైదా ముఖ్యనాయకుడు అల్‌` జవహరీ …

అచింత షూలి బంగారు పతకం సొంతం

బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత వెయిట్‌ లిఫ్టర్ల జోరు కొనసాగుతున్నది. వెయిట్‌ లిఫ్టర్లు మరో స్వర్ణాన్ని భారత్‌ ఖాతాలో వేశారు. పురుషుల 73 కేజీల విభాగంలో 20 …

ఫిలిప్పీన్స్‌లో స్వల్ప భూకంపం

ప్రమాదంలో ఇద్దరు మృతి మనీలా,జూలై27(జనంసాక్షి ): ఫిలిప్పీన్స్‌లో బుధవారం భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి ఇద్దరు మరణించగా,12మందికి పైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. రిక్టర్‌ స్కేలుపై భూకంపం …

శ్రీలంకలో మరోసారి ఉద్రిక్తత

నిరసనకారులపై సైన్యం దాడి అధ్యక్షభవనం ముందు టెంట్లు తొలగింపు ఆందోళనకారులపై విచక్షణారహితంగా లాఠీ ఘటనపై మండిపడ్డ అమెరికా రాయబారి కొలంబో,జూలై22(జనం సాక్షి :శ్రీలంకలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. కొలంబోలోని …

బ్రిటన్‌ ప్రధాని రేసులో ముందున్న రిషి

మూడో రౌండ్‌లోనూ అగ్రస్థానంలో సునాక్‌ లండన్‌,జూలై19(ఆర్‌ఎన్‌ఎ): బ్రిటన్‌ ప్రధాని రేసులో మాజీ ఆర్థికమంత్రి, భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ మరోసారి ముందంజలో నిలిచారు. తాజాగా జరిగిన …