జాతీయం
స్వల్పంగా పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్ మాసంలో స్వల్పంగా పెరిగింది. గత నెలలో ఇది 9.75 నుంచి 9.90కు పెరిగినట్లు అధికారులు తెలిపారు.
లాభాలతో స్టాక్మార్కెట్లు ప్రారంభం
ముంబయి: స్టాక్మార్కట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 49 పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ 14 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.
తాజావార్తలు
- లంచం తీసుకుంటు ఏసిబి పట్టుబడ్డ గూడూరు మండల విద్యాధికారి
- కలెక్టర్ చే రూరల్ తహశీల్ కార్యాలయం ప్రారంభోత్సవం
- వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలి
- ఖాళీగా ఉన్న సిఏ పోస్టును వెంటనే భర్తీ చేయాలి
- గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న సరోజినీ ఏజెన్సీ కార్మికులకు జీతాలు వెంటనే చెల్లించాలి..విధుల్లోకి తీసుకోవాలి
- ఏకలవ్య హాస్టల్ పై ఎమ్మార్వో బాలయ్య అకస్మిక తనిఖీ.
- రైతుల కోసం సింగూర్ నీటి విడుదలకు విజ్ఞప్తి
- పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
- ఈవీఎం గోడౌన్ ను సందర్శించిన కలెక్టర్
- గజసింగవరంలో శ్రీ శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట
- మరిన్ని వార్తలు



