జాతీయం

కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ రద్దు

ఢిల్లీ: ఈరోజు సాయంత్రం జరగవలసి వున్న కాంగ్రెస్‌ కోర్‌కమిటీ సమావేశం రద్దయింది. దాని బదులుగా ప్రధాని మన్మోహన్‌సింగ్‌, యూపీఏ అధినేత్రి సోనియా గాంధీ ముఖాముఖి భేటీ అయ్యారు. …

మంత్రి పదవికి ఎస్‌ఎం కృష్ణ రాజీనామా

  ఢిల్లీ: కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ఎం.కృష్ణ మంత్రి పదవికి రాజీనామా చేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగనున్న నేపథ్యంలో ఆయన రాజినామా చేసినట్లు సమాచారం.

నేడు కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ

ఢిల్లీ: కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ ఈ సాయంత్రం భేటీ కానుంది. ఈ భేటీ అనంతరం ప్రధాని మన్మోహన్‌సింగ్‌, సోనియాగాంధీ సమావేశమై కేంద్ర మంత్రి వర్గ విస్తరణ, పదవుల …

ఎట్టకేలకు కింగ్‌ ఫిషర్‌ సమ్మె విరమణ

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 25 (జనంసాక్షి): కింగ్‌ ఫిషర్‌ ఎయిర్‌ లైన్స్‌ యాజమాన్యనికి, సిబ్బందికి బకాయి వేతనాలపై గురువారం ఒప్పందం కుదరడంతో సమ్మె విరమించేందుకు సిబ్బంది సుముఖత వ్యక్తం …

నవంబరు 22 నుంచి శీతాకాల సమావేశాలు

ఢిల్లీ : పార్లమెంటు శీతాకాల సమావేశాలు నవంబరు 22 నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబరు 20 వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయి.

మరోసారి పెట్రోలు ధరల పెంపు

ఢిల్లీ: మరోసారి పెట్రో ధరలు పెరిగాయి. పెట్రోలు ధర లీటరుకు 30 పైసలు పెరగగా, డీజిల్‌ ధర లీటరుకు 18 పైసలు పెరిగింది.

సోనియాను కలిసిన హనుమంతరావు

ఢిల్లీ: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీని ఆ పార్టీ సీనియర్‌ నేత వి. హనుమంతరావు మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ అంశం. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు …

‘కేసీఆర్‌తో జరిపిన చర్చలను బయటపెట్టలేను’: మంత్రి వయలార్‌ రవి

ఢిల్లీ: టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, తెలంగాణ ప్రాంత మంత్రులతో చర్చించిన విషయాలను తాను బయటపెట్టలేనని కేంద్ర మంత్రి వయలార్‌ రవి తెలియజేశారు. తెలంగాణపై ఇంకా  నిర్ణయం తీసుకోలేదని …

కేజ్రీవాల్‌కు సలహాలిచ్చే స్థితిలో లేను : అన్నా

న్యూఢిల్లీ : సామాజిక ఉద్యమకారుడు అరవింద్‌ కేజ్రీవాల్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని అన్నా హజారే స్పష్టం చేశారు, కానీ అతనికి సలహాలు ఇచ్చే స్థితిలో లేనని …

కింగ్‌ఫిషర్‌ వ్యవహారంలో జోక్యం చేసుకోం: అజిత్‌సింగ్‌

న్యూఢిల్లీ: ప్రైవేటు సంస్థ ఉద్యోగులు ప్రభుత్వ శాఖల పరిధిలోరి రారని పౌర విమానయాన శాఖ మంత్రి అజిత్‌సింగ్‌ వెల్లడించారు. కింగ్‌ఫిషర్‌ విమాన సంస్థ ఉద్యోగుల సమస్యల్లో జోక్యం …