జాతీయం
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రాయితి సిలిండర్లను పెంచుతాం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పాలిత రాష్రాల్లో రాయితి సిలిండర్లను ఆరు నుంచి తొమ్మిదికి పెంచుతామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్ధన్ ద్వివేది ఈ రోజు తెలిపారు.
ప్రధాని నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ
న్యూఢిల్లీ:తృణముల్ కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకున్న నేపథ్యంలో తదనంతర పరిణామాలు, ప్రభుత్వ మనుగడ తదితర అంశాలపై చర్చించేందుకు కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ అయింది.
రేపు ట్రాన్స్పోర్టు కాంగ్రెస్ సమ్మె
ఢిల్లీ: అఖిల భారత మోటార్ ట్రాన్స్పోర్టు కాంగ్రెస్ రేపు సమ్మెకు దిగనుంది. డీజిల్ ధర పెంపునకు నిరసనగా సంఘం దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది.
తాజావార్తలు
- పదవ తరగతి ప్రశ్నాపత్రం లీక్..
- వడగండ్ల బీభత్సం… 213 మేకల మృతి
- కడిపికొండలో తండ్రీ, కూతురు సజీవ దహనం
- ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ దాడులు ఆపాలి : సిపిఐ డిమాండ్
- విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా బాట కార్యక్రమం
- తరుణి మిత్ర అవార్డు అందుకున్న శేకు రమేష్
- ఆర్టీసి బస్సు ద్విచక్ర వాహనం డీ
- పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలని సిపిఐ నిరసన
- ఏక పక్ష నిర్ణయంతో సస్పెండ్ చేయడం సరికాదు
- కావేరమ్మపేట మున్సిపల్ భవనంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేయండి
- మరిన్ని వార్తలు






