హైదరాబాద్:రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని డీజీపీ దినేష్రెడ్డి అన్నారు.హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో నేరాలు తగ్గాయని .కస్టోడియల్ డెత్లు పూర్తిగా అరికట్టగలిగామని చెప్పారు.మనుషుల …
హైదరాబాద్: ప్రపంచకప్ గెలిచిన భారత కబడీ జట్టును ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి అభినందించారు. మన రాష్ట్రం తరుపున ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు ఆర్ నాగలక్ష్మి, మమతా పూజారిలకు …
హైదారాబాద్: వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ రోజు ఆయన ఈ ల 25న నేరుగా కోర్టులో హాజరవుతానని మోమోలు దాఖలు చేశాడు. జగన్మోహన్రెడ్డి, వీడియో కాన్ఫలెన్స్ …
హైదరాబాద్: రాష్ట్రంలో ఎలాంటి విత్తనాల కొరత లేదని వ్యవయసాయశాఖ కమిషనర్ మదుసూదనరావు అన్నారు.మహికో బీటీ పత్తి విత్తనాల కోసం రైతుతు పోటీ పడవద్దని సూచించారు.మహికోకు ప్రత్యామ్నాయంగా 54కంపెనీల …
ఇండోనేషియా:ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో మరోసారి భూకంపం సంభవించింది.ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలు 6.5గా నమోదైంది.సముద్ర తీరంలో 87 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు …
హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేటలో దళితులపై జరిగిన మారణకాండ వెను పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ హస్తం ఉందని ఎస్సీ, ఎస్టీ అధికారుల వేదిక ఆరోపించింది. దోషులను …
అడ్వాన్టేజ్ ఏపీ జాతీయ కంపెనీలకు అవగాహన సదస్సు హైదరాబాద్: అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు అనంతరం అడ్వాంటేజ్ ఏపీ జాతీయ స్థాయి సదస్సు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్యకంగా నిర్వహించింది. …
విజయవాడ: వాహనాలు ఏవైనా నిబందనలు పాటించాల్సీందేనని ఆర్టీసీ ఎండి ఏకే ఖాన్ విజయవాడలో అన్నారు. ప్రైవేట్ వాహనాల ద్వారా ప్రభుత్వనికి ఏటా 1000,కొట్ల నష్టం సంభవిస్తుందని. అక్రమంగా …