హైదరాబాద్:హబ్సిగూడ ప్రధాన రహదారిలోని ఓ అపార్ట్మెంట్ లో ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భూపతి అపార్ట్మెంట్ మూడో అంతస్తులో మంటలు చెలరేగి ఎగసిపడుతున్నాయి. ఘటనా స్థలికి చేరుకున్న …
తిరుమల:రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈశ్వరయ్య తిరుమల శ్రీవారిని దర్శిచుకున్నారు.ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారి సన్నిదికి చేరుకొని స్వామి సేవలో పాల్గొన్నారు.శనివారం రాత్రి …
హైదరాబాద్:ఓఎంసీ కేసులో నిందితులను విచారించడానికి ఈడీ అధికారులు చంచల్గూడ జైలుకు ఈ ఉదయం చేరుకున్నారు.ఓఎంసీకి చెందిన బీవీ శ్రీనివాసరెడ్డి గనుల శాఖ మాజీ డైరెక్టర్ రాజగోపాల్,ఐఏఎస్ అధికారి …
జమ్మూ: నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వద్ద ఉన్న భారత సరిహద్దు పోస్టులను లక్ష్యంగా చేసుకోవద్దని పాకిస్థాన్ భారత్ స్పష్టం చేసింది. కాల్పుల విరమణ ఒప్పందానికి విరుద్ధంగా, అక్కడ పాక్ …
ఓయూ విద్యార్థి జాక్ హైదరాబాద్, జూన్ 23 (జనంసాక్షి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర్రంకోసం ఉద్యమాల్లో పాల్గొన్న ఉద్యమకారులు ముఖ్యంగా విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకొవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి …
బెంగళూర్, జూన్23: వరుస అసమ్మతులు, రాజకీయ సంక్షోబాల నడుమ కర్ణాటక పాలకపక్షం బీజేపీ మరోసారి ఇబ్బందుల్లో పడింది. సీనియర్ మంత్రి ఒకరు అక్రమంగా ప్రభుత్వ స్థలం పొందారని …
వాషింగ్టన్: రికార్డు స్థాయి లో 195 రోజుల పాటు అంతరిక్షంలో ఉన్న భారతీయ అమెరికన్ వ్యోమగామి సునీతా మిలియమ్స్ట(46) మరోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఇంజనీర్లు యూరీ మెలాన్చెంకో(రష్యా), …
హైదరాబాద్ : హయత్నగర్ వద్ద ఓ రిసార్ట్స్లో నిర్వహించిన రేవ్పార్టీలో పాల్గొన్న 20 మంది యువకులు, 14 మంది యువతులను అరెస్టు చేసినట్లు డీసీపీ నాగేంద్రకుమార్ తెలిపారు. …
పట్టాబి పిటిషన్పై ఏసీబీ కోర్టు వ్యాఖ్య హైదరాబాద్ గనుల గజనీ గాలి బెయిల్ వ్యవహారంలో భారీ మొత్తంలో ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలపై అరెస్టయిన పట్టాభిరామారావు దాఖలు చేసుకున్న …
హైదరాబాద్:భాజపా వ్యవస్థాపక అద్యక్షుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్దంతిని అపార్టీ రాష్ట్రశాఖ ఘనంగా నిర్వహించింది.హైదరాబాద్ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆపార్టీ రాష్ట్ర అద్యక్షుడు …