వార్తలు
వరికి మద్దతు ధర పెంపు
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వరికి మద్దతు ధరను పెంచింది. క్వింటాలుకు 170 రూపాయాలు పెంచింది. పెంచిన ధరను కలుపుకుని క్వింటాలుకు 1250 రూపాయాలు.
విశాఖ స్టీల్ప్లాంట్ బాధితులను పరామర్శించనున్న చంద్రబాబు
హైదరాబాద్: వాశాఖపట్నంలోని ఉక్కు కర్మగారంలో జరిగిన గాయపడిన బాధితులను నేడు టిడిపి అధినేత చంద్రబాబు విశాఖకు వేళ్ళనున్నారు
మరోసారి స్వల్పంగా పెరిగిన ద్రవ్యోల్బణం
ఢిల్లీ: ద్రవ్యోల్బణం స్వల్పంగ మరోసారి పెరిగింది. ఏప్రిల్ నెలలో 7.23 గా ఉన్న ద్రవ్యోల్బణం మే నెలలో 7.55 శాతానికి పెరిగింది.
తాజావార్తలు
- పిఠాపురంలో నిరుద్యోగులకు పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ .. అది ఏమిటంటే..?
- హనీమూన్ ట్రిప్ ఓ కుట్ర.. కోడలే హంతకురాలు.. రాజా రఘువంశీ తల్లి సంచలన ఆరోపణలు
- నాడు బైడెన్ ను హేళన చేసిన ట్రంప్ కు నేడు అదే పరిస్థితి.. వీడియో ఇదిగో!
- .అమెరికాలో మిన్నంటిన నిరసనలు
- పెద్దధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దుచేయండి
- జనంసాక్షి ఎడిటర్ పై అక్రమ కేసు ఎత్తివేయాలని గద్వాలలో నిరసన
- జనంసాక్షి పత్రిక సంపాదకుడు రెహమాన్ పై పెట్టిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలి
- కాళేశ్వరం విచారణ వేగవంతం: జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు ఈటల హాజరు
- కేబినెట్ సమావేశంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం
- బెంగళూరు తొక్కిసలాట ఘటనపై స్పందించిన అనుష్క శర్మ, కమల్ హాసన్
- మరిన్ని వార్తలు