ముంబాయి ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సినిమా షూటింగ్లో గాయపడ్డాడు. ముంబాయిలోని మెహబూబ్ స్టూడియెలో సల్మాన్ నటిస్తున్న చిత్రం షూటింగ్ జరుగుతుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘూతంలో పేలుడు …
హైదరాబాద్ : వైఎస్ అవినీతిలో పాలుపంచుకున్న మంత్రులు కిరణ్ సర్కారులో ఉన్న ఫలితమే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి ప్రధాన కారణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారయణను …
హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసులో బీసీసీఐ అధ్యక్షుడు, ఇండియా సిమెంట్స్ ఎండీ శ్రీనివాస్ మరోసారి సీబీఐ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. ఇండియా సిమెంట్స్కు నీటి కేటాయింపుల …
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు చేస్తున్న పోరాటం వల్ల త్వరలోనే ఓ మంచి ఫలితం రానుందని రాష్ట్ర మంత్రి డి. శ్రీధర్బాబు చెప్పారు. కొందరు తెలంగాణ కోసం …
హైదరాబాద్: సీబీఐ జేడీ లక్ష్మినారాయణను తప్పించేందుకే వైకాపా అనవసర ఆరోపణలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు చెప్పారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సాక్షి పత్రిక …
హైదరాబాద్: నిబంధనలు ఉల్లంఘిస్తూ పట్టుబడిన వాహనాలపై రవాణ శాఖ కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటి వరకు తనిఖీల్లో పట్టుకున్న వాహనాలపై జరిమానా విధించి సరిపెడుతోన్న అధికారులు ఇకపై …
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కార్యాలయం ఎదుట తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు శనివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. …
హైదరాబాద్:మంత్రి గీతారెడ్డి అంతర్జాతీయ భాగస్వామ్యసదస్సు ద్వారా రాష్ట్రానికి దాదాపు ఆరున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని అకర్షించినట్లు మంత్రి గీతారెడ్డి తెలిపారు.ఈ ఏడాది జనవరిలో జరిగిన సదస్సుపై …
ఢిల్లీ: సాక్షి పత్రిక కేవలం జగన్ కోసమే వార్తలు రాస్తుందని ప్రజలకోసం కాదని ప్రజలకు పత్రికల మీదున్న నమ్మకం పోతుందని సీబీఐ జేడి లక్ష్మినారయణను తోలగించేందుకే అనవసరంగ …