ముంబయి:ఒక పక్క ఎర్రగా..భగభగ…మండతూ కార్యాలయం తగలబడిపొతోంది.మరోపక్క నల్లని దట్టమైన పొగ వూపిరి అడనివ్వడం లేదు.ఆ సమయంలో అక్కడున్నవారికి ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడినుంచి బయటపడడమెలా అన్న ఆలోచన తప్ప …
ఢిల్లీ: అధిస్టానం పిలుపుతో హాస్తినకు వెళ్ళీన కిరణ్ ఈ రోజు సాయంత్రం 5.20 నిమిషాలకు ప్రణబ్ ముఖర్జితో సమావేశం అయినాడు. ఉప ఎన్నికల్లో వైపల్యం చెందటానికి గల …
హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత తొందరగా గద్దెదిగితే ప్రజల కష్టాలు అంత తొందరగా తీరుతాయని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు చెప్పారు. ధరల పెరుగుదల, రైతు …
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈ రోజు వీసీ సత్యనారాయణ పీజీఈసెట్ ఫలితాలు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 89.19 శాతం అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 64.312 మంది …
కోల్కత్తా: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టులో చుక్కెదురయ్యింది. ప్రభుత్వం టాటా మోటార్స్ కోసం సేకరించిన భూమిని రైతులకు తిరిగి ఇచ్చి వేయడాన్ని తప్పుపట్టింది. ఈ …
హైదరాబాద్: ఈ రోజు సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. నల్గోండలో జానారెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని మా పార్టీ కార్యకర్తలను …
హైదరాబాద్: రాష్ట్రపతి అభ్యర్థి రేసులో ఉన్న సంగ్మ ఈ రోజు టీఆర్ఎస్ శాసన సభ్యులు కె.తారాకరామరావుకు ఫోన్ చేసి రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని ఆయన కోరినట్లు …
శ్రీకాకుళం: శ్రీకాకుళంలోని లక్ష్మిపేట బాధితులకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు బాధితులను పరామర్శించారు వారి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు వారికి పార్టీతరపున ఆర్థిక …