హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తాను అమలాపురం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే పోటి చేస్తానని మంత్రి విశ్వరూవ్ స్పష్టం చేశారు. చంచల్గూడ జైలులో జగన్ను ఆయన కుమారుడు …
హైదరాబాద్: ఇటీవల ఉప ఎన్నికల్లో శాసన సభ్యునిగా ఎన్నికైన తోట త్రిమూర్తులు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా త్రిమూర్తులు …
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్కు వార్షిక వేతనం 20శాతం పెరిగి సుమారు రూ.288 కోట్లకు (36మిలియన్ పౌండ్లు) చేరింది. ప్రస్తుతం ఆమె వార్షిక వేతనం 30 మిలియన్ …
గుర్గావ్: తల్లిదండ్రులు, మిత్రులతో కలిసి జన్మదిన వేడుకలను ఆనందంగా జరుపుకున్న నాలుగేళ్ల చిన్నారి అదే రోజు బోరు బావిలో పడిపోయింది. హర్యానాలోని మానేసర్ పట్టణం సమీపంలో కషాన్ …
ఢిల్లీ: రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు. ఉప ఎన్నికల ఫలితాలపై సోనియాకు ఆయన నివేదిక అందజేశారు. …
ఇస్లామాబాద్: పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ రాజా పర్వేజ్ అష్రఫ్ని పాకిస్థాన్ ప్రధాని అభ్యర్థిగా నామినేట్ చేసింది. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఈ రోజు సాయంత్రం ప్రధానిని ఎన్నుకుంటుంది. …
హైదరాబాద్: ఎనిమిది మంది ఐసీఎస్ అధికారులకు అదనపు డీజీలుగా పదోన్నతి కల్పించి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోఆర్డినేషన్ అదనపు డీజీగా వీకే సింగ్, …
మంత్రి విశ్వరూప్ హైదరాబాద్: ఆక్రమాస్తుల కేసులో అరెస్టె జైల్లో ఉన్న జగన్ను తన తనయుడు కలవడాన్ని మంత్రి విశ్యరూప్ వ్యతిరేకిస్తున్నట్లు తెలియజేశారు. తన కొడుకు తన మాట …