వార్తలు

పెషావర్‌లో బాంబు దాడి-19 మంది మృతి

ఇస్లామాబాద్‌ : పెషావర్‌లో తీవ్రవాదులు ఓ బస్సుపై జరిపి బాంబు దాడిలో 19 మంది మరణించారు. సివిల్‌ సెక్రటేరియట్‌ సిబ్బందితో ఉన్న బస్సుపై పెషావర్‌లోని చర్సద్ద రోడ్డులో …

రాష్ట్ర హజ్‌ కమిటీకి అదనపు కోటా మంజూరు

హాఫిజ్‌ బాబానగర్‌, న్యూస్‌టుడే : ఆంధ్రప్రదేశ్‌ హజ్‌ కమిటీకి ఈ సంవత్సరం కేంద్ర హజ& కమిటీ తరపు నుంచి 916 అదనపు సీట్లు మంజూరుచేసినట్లు రాష్ట్ర హజ్‌ …

సిబిఐ కష్టడిలో ఏమైనా ఇబ్బంది పెట్టారా అని కోర్టులో అడుగగా అలాంటిదేమి లేదన్న జగన్‌

సిబిఐ కష్టడిలో ఏమైనా ఇబ్బంది పెట్టారా అని కోర్టులో అడుగగా అలాంటిదేమి లేదన్న జగన్‌

ఒకటి రెండు రోజుల్లో వర్షాలు పడే అవాకాశం

ఒకటి రెండు రోజుల్లో వర్షాలు పడే అవాకాశం

మరో రెండు రోజులపాటు ఎండలు తీవ్రంగా కొనసాగుతాయి: విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రం

మరో రెండు రోజులపాటు ఎండలు తీవ్రంగా కొనసాగుతాయి: విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రం

ఈ నెల 11న కోర్టులో హాజరు పరచాలని కోర్టు ఆదేశం

ఈ నెల 11న కోర్టులో హాజరు పరచాలని కోర్టు ఆదేశం

జగన్‌ అక్రమ సంపాదనపై వందమంది విద్యార్థులు పిహెచ్‌డి చేయచ్చు: టిడిపి నేత దాడి వీరభద్రరావు.

జగన్‌ అక్రమ సంపాదనపై వందమంది విద్యార్థులు పిహెచ్‌డి చేయచ్చు: టిడిపి నేత దాడి వీరభద్రరావు.

26జీవోలకు సంబంధించి మంత్రివర్గంపై విచారణ జరిపాలి

: వివాదాస్పదమైన 26 జీవోలకు సంబంధించి మంత్రివర్గంపై విచారణ జరిపించాలని ఓ న్యాయవాది సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మంత్రిమండలిలో చర్చ జరిగన తర్వాతే ఆరుగురు …

సత్యం ఆస్తుల స్వాధీనానికి ప్రభుత్వ అనుమతి

హైదరాబాద్‌: రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో గల సత్యం కంప్యూటర్స్‌ కంపెనీ ప్రమోటర్ల కుంటుంబ సభ్యుల ఆస్తుల స్వాధీనానికి ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి, ఉభయ …

ఈడీకి చార్జిషీట్లు ఇచ్చేందుకు సీబీఐ అంగీకారం

హైదరాబాద్‌ : జగన్‌ అక్రమాస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)కి 2,3 చార్జిషీట్లు ఇచ్చేందుకు నాంపెల్లి సీబీఐ కోర్టు అంగీకరించింది. అలాగే ఎమ్మార్‌ అనుబంధ చార్జిషీట్ల సైతం ఇచ్చేందుకు …