Main

ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ పదవీవిరమణ

ఘనంగా వీడ్కోలు పలికిన ఉద్యోగులు హైదరాబాద్‌,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):  ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ (పీసీసీఎఫ్‌) ఆర్‌ శోభ సోమవారం ఉద్యోగ విరమణ పొందారు. …

నగరంలో ప్రజల అవసరాలకు పెద్దపీట

టాయ్‌లెట్స్‌ను ప్రారంభించిన మంత్రి తలసాని హైదరాబాద్‌,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):  విశ్వనగరంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ మహానగరంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులు, …

డీజిల్‌ రేట్లు తగ్గించాలి

డిపోల వద్ద ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన హైదరాబాద్‌,ఫిబ్రవరి28  ( జనం సాక్షి): డీజిల్‌ రేట్లు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు డిపోల దగ్గర …

ధర్నాకు వెళుతున్న ఎమ్మెల్యే రఘునందన్‌ అరెస్ట్‌

హైదరాబాద్‌,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):  బీజేపీ తలపెట్టిన ధర్నాకి వెళ్తున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావును మార్గమధ్యమంలోనే అడ్డుకున్న పోలీసులు.. అనంతరం ఆయన్ని అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌ …

శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రధాని..

హైదరాబాద్‌ : ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌ చేరుకున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రధానికి.. రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ తదితరులు ఘనస్వాగతం …

ఒమిక్రాన్‌ తీవ్రతతో అప్రమత్తమైన తెలంగాణ

కొత్తగా 1400 పడకలకు ఏర్పాట్లు కరోనా థర్డ్‌ వేవ్‌ వచ్చిన తట్టుకొనే విధంగా చర్యలు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడి హైదరాబాద్‌,డిసెంబర్‌24(జనం సాక్షి): తెలంగాణలో రోజురోజుకు …

తెలంగాణలో పెరుగుతున్న ఒమిక్రాన్‌ కేసులు

ఆంక్షలు విధించాలంటూ ప్రభుత్వానికి మైకోర్టు ఆదేశాలు హైదరాబాద్‌,డిసెంబర్‌23 (జనం సాక్షి) : రాష్టాన్న్రి ఒమైక్రాన్‌ వేరియంట్‌ వణికిస్తోంది. రోజురోజుకూ ఒమైక్రాన్‌ బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు …

రాష్ట్రపతి శీతాకాల విడిది ఖరారు

29న నగరానికి రానున్న కోవింద్‌ ఏర్పాట్లపై అధికారులతో సవిూక్షించిన సిఎస్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌21( జనం సాక్షి): రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హైదరాబాద్‌ పర్యటన ఖరారైంది. శీతాకాల విడిదిలో భాగంగా ఆయన …

సిసి కెమెరాలతో నేరాల అదుపు

నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌16 (జనం సాక్షి)  : హైదరాబాద్‌ నగరం సేఫ్‌ నగరంగా ఉండడానికి ’నేను సైతం’లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని నగర …

వెంటనే రాష్ట్రంలో దళితబంధు అమలు చేయాలి

భూస్వాములను రైతుబంధు నుంచి తప్పించాలి ఓటమితరవాతే సిఎం కెసిఆర్‌కు ప్రజలు గుర్తుకు వస్తున్నారు విూట్‌ ద ప్రెస్‌లో మాట్లాడిన ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌16 (జనం సాక్షి):  నవంబర్‌ …