Main

పట్టణ ప్రగతి కార్యక్రమంలో  పాల్గొన్న మర్రి నిరంజన్ రెడ్డి 

పట్టణ ప్రగతి కార్యక్రమంలో  పాల్గొన్న మర్రి నిరంజన్ రెడ్డి  రంగారెడ్డి/ ఇబ్రహీంపట్నం, జూన్ 03 (జనం సాక్షి)  ఆదిభట్ల మున్సిపాలిటీ 9 వ వార్డులో ఈ రోజు …

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది ప్రజాకంఠక పాలన – సిపిఐ నేత రామకృష్ణ”

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది ప్రజాకంఠక పాలన – సిపిఐ నేత రామకృష్ణ” శేరిలింగంప‌ల్లి, జాన్ 03( జనంసాక్షి): దేశంలో రాజకీయాల పేరుతో పూర్తిగా ప్రజావ్యతిరేక విధానాలు కొనసాగుతున్నాయని, …

శేరిలింగంపల్లి నియోజకవర్గానికి అభివృద్ధిలో అగ్రతాంబూలం – ప్రభుత్వ విప్ అరికెపూడిగాంధీ”

శేరిలింగంప‌ల్లి, జూన్ 03( జనంసాక్షి): లింగంపల్లి నియోజకవర్గం పరిధిలో సమగ్ర ప్రణాళికతో సంపూర్ణ మౌలిక వసతుల కల్పనద్వారా నియోజకవర్గ అభివృద్ధిలో అగ్ర తాంబూలాన్ని అందిస్తానని ప్రభుత్వ విప్, …

నగరానికి చెందిన పారిశ్రామికవేత్త కి లండన్ పార్లమెంట్ పురస్కారం

ఖైరతాబాద్:జూన్ 03 (జనం సాక్షి) హైదరాబాద్ నగరానికి చెందిన పారిశ్రామికవేత్త,ఐఫిల్ గ్లోబల్ గ్రూప్ సంస్థ సిఈఓ శేషాద్రి వంగల కు లండన్ పార్లమెంట్ మోస్ట్ ఎంటర్ ప్రైనర్ …

ఐయామ్స్ బ్రాండ్ పేరుతో ప్రీమియం క్యాట్ ఫుడ్ ప్రవేశ పెట్టిన మార్స్ పెట్ కేర్

ఖైరతాబాద్ : జూన్ 03 (జనం సాక్షి) ప్రపంచపు అగ్రగామి పెట్ ఫుడ్ కంపెనీ అయిన మార్స్ పెట్ కేర్ నేడిక్కడ భారత దేశంలో ప్రీమియం క్యాట్ …

పచ్చదనం పరిశుభ్రతే లక్ష్యంగా పట్టణ ప్రగతి ..కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి

అల్వాల్ (జనంసాక్షి)జూన్ 3 పచ్చదనం పరిశుభ్రత లక్ష్యంగా నాలుగవ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని అల్వాల్ సర్కిల్ అల్వాల్ డివిజన్ సాయి నగర్ కాలనీ రాజీవ్ వికర్ సెక్షన్ …

గ్రామీణ యువతను ప్రోచహించడమే ప్రభుత్వ లాక్షంగా గ్రామీణ క్రీడా మైదానాలు

ప్రతి రోజు క్రీడలు అడడం వల శారీరక దృఢత్వం తో పాటు మానసికంగా ఉల్లాసానికి దోహద పడుతుంది అని మొయినాబాద్ మండల ఎంపీపీ నక్షత్రం జయంత్ జెడ్పీటీసీ …

అక్రిడిటేషన్ కార్డుల జారీకి దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ పొడిగించబడింది టియుడబ్ల్యూజె జిల్లా జాయింట్ సెక్రటరీ డి.హరికృష్ణ రెడ్డి.

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జూన్ 2(జనంసాక్షి): సమాచార మరియు పౌరసంబంధాల శాఖ 2022-24 సంవత్సరానికి అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం వర్కింగ్ జర్నలిస్టుల నుండి దరఖాస్తును కోరింది మరియు దరఖాస్తుల …

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ త్వరగా కోలుకోవాలి – భాజపా శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జ్ గజ్జల యోగానంద్”

శేరిలింగంప‌ల్లి, జూన్ 02( జనంసాక్షి): రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్రప్రసాద్ వీలయినంత త్వరగా కోలుకోవాలని …

పిహెచ్.డి 2022-23కు చెన్నై శివ్ నాడార్ విశ్వవిద్యాలయం ప్రవేశాలు

ఖైరతాబాద్ ;  జూన్ 02 (జనం సాక్షి)  శివ్ నాడార్ ఫౌండేషన్ వారి మూడో విద్యాసంస్థ అయిన శివ్ నాడార్ విశ్వవిద్యాలయం, ఇంజనీరింగ్, కామర్స్, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, …