హైదరాబాద్

లగచర్లలో భూసేకరణ రద్దు

హైదరాబాద్ (జనంసాక్షి) : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వికారాబాద్ జిల్లా లగచర్ల భూసేకరణ నోటిఫికేషను ఉపసంహరించుకుంది. ఫార్మా విలేజ్ కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన …

కలుషిత ఆహారంలో కుట్రకోణం

` త్వరలో బయటపెడతాం ` బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం: మంత్రి సీతక్క హైదరాబాద్‌(జనంసాక్షి):హాస్టళ్లలో వరుస ఘటనల వెనక కుట్ర ఉన్నట్లు భావిస్తున్నామని సీతక్క అన్నారు. …

గురుకుల విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాలి

` అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు ` పిల్లల ఆహారంపై నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగాలు తొలగించేందుకూ వెనుకాడం ` తరచూ స్కూళ్లు, హాస్టళ్లను తనిఖీ చేయాలి ` …

మురికి కాలువలో పడి చిన్నారి మృతి

ఆర్మూర్, నవంబర్ 28 (జనంసాక్షి) : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 35వ వార్డులో చిన్నారి మురికి కాలువలో పడి మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. మట్ట …

దిలావర్‌పూర్‌లో ఇథనాల్‌ ఫ్యాక్టరీ పనులు నిలిపేయండి

నిర్మల్‌ (జనంసాక్షి) : ఇథనాల్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ప్రజాగ్రహం పెల్లుబుకడంతో సర్కార్‌ దిగొచ్చింది. మంగళవారం మొదలైన భారీ ఆందోళన బుధవారం వరకూ పెద్దఎత్తున కొనసాగడంతో నిర్మల్‌ జిల్లా …

పిల్లలు చనిపోతే తప్ప స్పందించరా?

హైదరాబాద్ (జనంసాక్షి) : నారాయణపేట జిల్లా మాగనూర్ ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు నిద్రపోతున్నారా? అని …

ఢల్లీిలో సీఎం రేవంత్‌ కేంద్రమంత్రులతో వరుసభేటీలు

` ఇచ్చిన మాట ప్రకారం కులగణన ` రాహుల్‌ మాట మేరకు తెలంగాణలో విజయవంతం ` ఎఐసిసి సంవిధాన్‌ రక్షణ అభియాన్‌ కార్యక్రమంలో సిఎం రేవంత్‌ న్యూఢల్లీి(జనంసాక్షి): …

భోపాల్‌ కార్బైడ్‌ విషాదం అంతా ఇంతా కాదు

` గ్యాస్‌ లీకేజీ వల్ల మరణించింది 3780 ` 5 లక్షల మంది విషవాయువు బాధితులుగా మిగిలారు ` ఆ కాలుష్యం పీల్చినవారికి 50శాతం కడుపులోనే విషపదార్థాలు …

కాలుష్య పరిశ్రమలను తెలంగాణలో అనుమతించం

` కాలుష్య రహిత పరిశ్రమలకే ప్రాధాన్యత ` కొడంగల్‌లో ఏర్పాటు చేసిది ఫార్మాసిటీ కాదు ` అది ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ` వామపక్ష నేతలతో సీఎం రేవంత్‌ …

` మాహారాష్ట్రలో ఎన్డీఏ, ఝార్ఖండ్లో ఇండియా కూటమి

` రెండు రాష్ట్రాల్లోనూ అధికారం నిలబెట్టుకున్న పార్టీలు ` మహారాష్ట్రలో మహాయతి కూటమిదే అధికారం ` జార్ఖండ్‌లో మళ్లీ సత్తా చాటిన హేమంత్‌ సోరెన్‌ ` జార్ఖండ్‌లో …