హైదరాబాద్

హబ్సిగూడలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌:హబ్సిగూడ ప్రధాన రహదారిలోని ఓ అపార్ట్‌మెంట్‌ లో ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. భూపతి అపార్ట్‌మెంట్‌ మూడో అంతస్తులో మంటలు చెలరేగి ఎగసిపడుతున్నాయి. ఘటనా స్థలికి చేరుకున్న …

శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

తిరుమల:రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈశ్వరయ్య తిరుమల శ్రీవారిని దర్శిచుకున్నారు.ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారి సన్నిదికి చేరుకొని స్వామి సేవలో పాల్గొన్నారు.శనివారం రాత్రి …

చంచల్‌ గూడ జైలుకు చేరుకున్న ఈడీ అధికారులు

హైదరాబాద్‌:ఓఎంసీ కేసులో నిందితులను విచారించడానికి ఈడీ అధికారులు చంచల్‌గూడ జైలుకు ఈ ఉదయం చేరుకున్నారు.ఓఎంసీకి చెందిన బీవీ శ్రీనివాసరెడ్డి గనుల శాఖ మాజీ డైరెక్టర్‌ రాజగోపాల్‌,ఐఏఎస్‌ అధికారి …

కాల్పులకు దిగితే శాంతికి విఘాతం

జమ్మూ: నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ) వద్ద ఉన్న భారత సరిహద్దు పోస్టులను లక్ష్యంగా చేసుకోవద్దని పాకిస్థాన్‌ భారత్‌ స్పష్టం చేసింది. కాల్పుల విరమణ ఒప్పందానికి విరుద్ధంగా, అక్కడ పాక్‌ …

అతిథి మర్యాదలు కుదరవు

పట్టాభి సాధారణ ఖైదీయే.. శ్రీన్యాయమూర్తులు సాధారణ జీవితమే గడపాలి శ్రీవిలాస జీవిత పర్యావసానమే .. శ్రీబెయిల్‌ స్కాం మాజీ జడ్జిని తలంటిన కోర్టు హైదరాబాద్‌, జూన్‌ 23 …

విద్యార్థులపై కేసులు ఎత్తివేయండి

ఓయూ విద్యార్థి జాక్‌ హైదరాబాద్‌, జూన్‌ 23 (జనంసాక్షి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర్రంకోసం ఉద్యమాల్లో పాల్గొన్న ఉద్యమకారులు ముఖ్యంగా విద్యార్థులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకొవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి …

ఇంటి స్ధలంపై రగడ… కర్ణాటక న్యాయమంత్రి రాజీనామా

బెంగళూర్‌, జూన్‌23: వరుస అసమ్మతులు, రాజకీయ సంక్షోబాల నడుమ కర్ణాటక పాలకపక్షం బీజేపీ మరోసారి ఇబ్బందుల్లో పడింది. సీనియర్‌ మంత్రి ఒకరు అక్రమంగా ప్రభుత్వ స్థలం పొందారని …

రాష్ట్రంలో శాంతిభద్రతలు భేష్‌

డీజీపీ దినేశ్‌రెడ్డి హైదరాబాద్‌, జూన్‌ 23 (జనంసాక్షి): గతేడాది కంటే రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గిందని రాష్ట్ర డీజీపీ దినేష్‌రెడ్డి తెలిపారు. డీజీపీ కార్యాలయంలో శనివారంనాడు ఏర్పాటు …

సునీతా విలియమ్స్‌ మరోసారి అంతరిక్షయాన్‌

వాషింగ్టన్‌: రికార్డు స్థాయి లో 195 రోజుల పాటు అంతరిక్షంలో ఉన్న భారతీయ అమెరికన్‌ వ్యోమగామి సునీతా మిలియమ్స్‌ట(46) మరోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఇంజనీర్లు యూరీ మెలాన్‌చెంకో(రష్యా), …

రేవ్‌పార్టీలో పాల్గొన్న 34 మంది అరెస్టు

హైదరాబాద్‌ : హయత్‌నగర్‌ వద్ద ఓ రిసార్ట్స్‌లో నిర్వహించిన రేవ్‌పార్టీలో పాల్గొన్న 20 మంది యువకులు, 14 మంది యువతులను అరెస్టు చేసినట్లు డీసీపీ నాగేంద్రకుమార్‌ తెలిపారు. …