హైదరాబాద్

2014 మన్మోహనే ప్రధాని : ద్వివేది

ఢిల్లీ : 2041 వరకు మన్మోహన్‌ సింగ్‌ ప్రధాన మంత్రిగా ఉంటారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి జనార్థన్‌ ద్వివేది చెప్పారు. రాష్ట్రపతి అభ్యర్థిని మన్మోహన్‌ సింగ్‌ పేరు …

మరోసారి స్వల్పంగా పెరిగిన ద్రవ్యోల్బణం

ఢిల్లీ: ద్రవ్యోల్బణం స్వల్పంగ మరోసారి పెరిగింది. ఏప్రిల్‌ నెలలో 7.23 గా ఉన్న ద్రవ్యోల్బణం మే  నెలలో 7.55 శాతానికి పెరిగింది.

నార్కో పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు

హైదరాబాద్‌: జగన్‌, విజయసాయిరెడ్డిలకు నార్కో పరిక్షలు జరపడానికి అనుమతి కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిలషన్‌ను జగన్‌, విజయసాయిరెడ్డిలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కౌంటర్‌ దాఖలు చేసినారు. …

బాలికపై యాసిడ్‌దాడిపై సిఎం సిరియస్‌

హైదరాబాద్‌: నిజామాబాద్‌ జిల్లాలో 15సంవత్సరాల బాలికపై యాసిడి దాడి జరిగింది. ఈ విషయంపై ముఖ్యమంత్రి తీవ్రంగా ఖండించిచారు. బాద్యులపై కఠిన చర్యలు లీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్‌, ఎస్పీలకు …

భ్రష్టుపట్టిన రాష్ట్ర రాజకీయాలు : చంద్రబాబు

కరీంనగర్‌ 12, జూన్‌ (జనంసాక్షి) : రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని, పవిత్రమైన రాజకీయాలను జూదంగా మార్చారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. బుధవారం కరీంనగర్‌లో …

రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై పాయంత్రం కోర్‌ కమిటి భేటి

ఢిల్లీ: ఈ రోజు ఉదయం కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధితో చిదంబరం, ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జి రక్షణ     మంత్రి ఆంటోనీలు సమావేశం అయినారు, రాష్ట్రపతి అభ్యర్థి …

ఉన్నత స్థాయి విచారణ జరిపించాలీ: రాఘవులు

వాశాఖపట్నం: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో జరిగిన దుర్ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కాఘవులు డిమాండ్‌ చేశారు.

రికార్డ్‌ స్థాయిలో బంగారం ధర

హైదరాబాద్‌: 10 గ్రాముల బంగారం ధర రూ. 30.430గా నమెదయింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,500 కాగా కిలో వెండి ధర …

కేసీఆర్‌ను విమర్శించే హక్కు టీడీపీకి లేదు

ఆదిలాబాద్‌, జూన్‌ 13 (జనంసాక్షి):  వరంగల్‌ జిల్లా పరకాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఓటమి పాలైతే టీడీపీ నాయకులు తమ పదవులకు రాజీనామా చేయాలని …

స్వరాష్ట్రంలోనే విద్య వెల్లివిరుస్తుంది కేసీఆర్‌

జగిత్యాల టౌన్‌, జూన్‌13 (జనంసాక్షి) స్వరాష్ట్రంలోనే విద్యారంగం వెల్లివిరుస్తుందని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. జగిత్యాలలో బుధవారం ఒక విద్యా సంస్థను ఆయన ప్రారంభించారు. ఈ …