kamareddy\

జాతీయ స్థాయి శిబిరానికి బిచ్కుంద విద్యార్థిని ఎంపిక

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలకేంద్రంలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని బీ జెడ్ సి తృతీయ సవంత్సరము చదువుతున్న మౌళిష్క అనే విద్యార్థిని …

*పశువులకు వ్యాధి నివారణ టీకాలు!

లింగంపేట్ మండలంలోని శెట్పల్లి సంగారెడ్డి గ్రామంలో పశువులకు ముద్ద చర్మ వ్యాధి నివారణ టీకాలు ఇవ్వడం జరిగిందని పశు వైద్యాధికారి రవికుమార్ తెలిపారు. గురువారం గ్రామంలోని 785 …

జుక్కల్ లో ఘనంగా ఎంపి జన్మదిన వేడుకలు

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలకేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం జహీరాబాద్ ఎంపి బిబిపాటిల్ జన్మదిన వేడుకలను టిఆర్ఎస్ నాయకులు, కార్య కర్తలు ఘనంగా నిర్వహించారు. కేక్ …

ప్రభాకర్ రెడ్డి గెలుపుతోనే మునుగోడు అభివృద్ధి

సైదాపూర్ జనం సాక్షి అక్టోబర్21కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తేనే మునుగోడు అన్ని రకాల అభివృద్ధి చెందుతుందని ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. …

అక్రమ మట్టి తరలింపు పై అధికారుల కొరడా – నాలుగు టిప్పర్లు జెసిబి సీజ్

రుద్రంగి సెప్టెంబర్ 28 (జనం సాక్షి) రుద్రంగి మండల కేంద్రంలోని సర్వేనెంబర్ 428 ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్న దానిపై అధికారులు …

గోదాములను పరిశీలించిన నాబార్డ్, టెస్కాబ్ అధికారులు

రైతులు సొసైటీ గోదాములను సద్వినియోగం చేసుకోవాలి;కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఆవుల రామారావు కోదాడ టౌన్ సెప్టెంబర్ 22 ( జనంసాక్షి ) కోదాడ పిఎసిఎస్ పరిధిలోని గ్రామాలు …

*అధిక సాంద్రతతో పత్తి సాగు లాభదాయకం.

 చిట్యాల సెప్టెంబర్14 (జనంసాక్షి) అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు లాభదాయకమని ఏడిఏ నర్సింగం అన్నారు. బుధవారం మండలంలోని జూకల్ గ్రామంలో  ఏడిఏ  నర్సింగం, మండల వ్యవసాయ …

*శాంతియుతంగా వీఆర్ఏల ధర్నా*

ఉండవల్లి,సెప్టెంబర్ 14(జనంసాక్షి):  డిమాండ్ల సాధనకై వీఆర్ఏల నిరసన దీక్షలు బుధవారంతో 52వ రోజుకు చేరాయి. మంగళవారం వీఆర్ఏల చలో అసెంబ్లీ కార్యక్రమాల్లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ …

గ్రామ మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు ఆది వెంకన్న.

దౌల్తాబాద్, సెప్టెంబర్ 11, జనం సాక్షి.  మండల కేంద్రమైన దౌల్తాబాద్ గ్రామ మున్నూరు కాపు సంఘం కార్యవర్గాన్ని ఆదివారం దౌల్తాబాద్ లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ మున్నూరు …

పగలు రెక్కీ రాత్రి చోరి ..!

టెంపుల్సే టార్గెట్ ..! వాహన తనిఖీల్లో పట్టుబడిన అంతరాష్ర్ట దొంగల ముఠా  అరెస్ట్ రిమాండ్ ! రూ. 30 లక్షల విలువైన 45 కేజీల వెండి,60 గ్రాముల …

తాజావార్తలు