తెలంగాణ

మోదీకి కేటీఆర్‌ దాసోహం

` తన అక్రమాలపై చర్యలు తీసుకోవద్దని వేడుకోలు ` భాజపాతో బీఆర్‌ఎస్‌ లోపాయికారీ ఒప్పందం ` టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ్‌హైదరాబాద్‌(జనంసాక్షి): కేసుల నుంచి తప్పించుకునేందుకే …

మాకు బలంలేదు.. అందుకే పోటీచేయలేదు

` హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు దూరంగా ఉన్నాం ` హైడ్రా, మూసీ, హెచ్‌సీయూ భూముల పేరుతో ప్రభుత్వం అరాచకాలు ` 17 నెలల్లో తెలంగాణకు …

ఇంటర్‌ ఫలితాలు 22న

హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ ఇంటర్‌ పరీక్షా ఫలితాలు ఈ నెల 22న విడుదల కానున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేయనున్నారు.గత నెల 5 నుంచి 25వ …

పకడ్బందీగా ధాన్యం కొనుగోళ్లు

` ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది ` కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యవేక్షించాలి ` మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి): ధాన్యం కొనుగోళ్లను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని …

కంచ గచ్చిబౌలి భూములపై విచారణ చేపట్టాలి

` మోదీకి కేటీఆర్‌ విజ్ఞప్తి ` ప్రధానిగా పర్యావరణంపై చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన సమయమిదని వ్యాఖ్య హైదరాబాద్‌(జనంసాక్షి): ప్రధాని నరేంద్రమోదీకి భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ కీలక విజ్ఞప్తి …

ఛత్తీస్‌గఢ్‌లో 22 మంది మావోయిస్టుల లొంగుబాటు

సుక్మా (జనంసాక్షి):ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లాలో శుక్రవారం 22 మంది మావోయిస్టులు భద్రతా దళాల ముందు లొంగిపోయారు. వారిలో 12 మందిపై రూ.40 లక్షల రివార్డు ఉందని …

ఇంకెన్నాళ్లీ మతరాజకీయాలు?

` భాజపాకి కులం, మతం పేరుతో పబ్బగడుపుకోవడం తప్ప అభివృద్ధి పట్టదు ` వారు పాలిస్తున్న రాష్ట్రాల్లో సన్నబియ్యం ఇస్తున్నారా? ` రాష్టాన్రికి ఏం చేశారో కిషన్‌ …

పేదల కన్నీటిని తుడిచేందుకే ‘భూభారతి’

` రైతులు కోల్పోయిన భూములు వారికే చెందాలనే లక్ష్యంతో కొత్త చట్టం తెచ్చాం ` ధరణితో ఇష్టారీతిన భూ బదలాయింపులు ` పైసా ఖర్చు లేకుండా భూభారతిలో …

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి

` హైదరాబాద్‌లో రూ. 10,500 కోట్లతో ఏఐ డేటా సెంటర్‌ క్లస్టర్‌ ఏర్పాటు ` సంయుక్తంగా ఏర్పాటు చేయనున్న ఎన్‌టీటీ- డేటా, నెయిసా సంస్థలు ` టోక్యోలో …

అకాల వర్షంతో నగరం అతలాకుతలం

` హైదరాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం ` పలు ప్రాంతాలకు నిలిచిన విద్యుత్‌ సరఫరా ` సహాయకచర్యల్లో తీవ్ర జాప్యంతో ప్రజలు ఇబ్బందులు ` పరిస్థితిపై …

తాజావార్తలు