తెలంగాణ

ఏసీబీ వలలో మర్రిగూడ మండల సర్వేయర్

రెవెన్యూ కార్యాలయంలో, ఇంటిలో కొనసాగుతున్న దాడులు రైతు నుండి12000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రవి మర్రిగూడ, ఫిబ్రవరి14,( జనంసాక్షి) ఏసీబీ వలలో మర్రిగూడ మండల సర్వేయర్ లావుడి …

హైబీజ్ బిజినెస్ అవార్డు అందుకున్న డాక్టర్ అఖిల్ హెల్త్ సైన్స్

– అవార్డును బహూకరించిన మంత్రి శ్రీధర్ బాబు – అఖిల్ హెల్త్ సైన్స్ సేవలు అభినందనీయం హెల్త్ అండ్ వెల్నెస్ రంగం లో విశిష్ట సేవలు అందిస్తున్న …

యంగ్ ఇండియా పోలీస్‌ స్కూల్‌ భవనానికి సీఎం శ్రీకారం

హైదరాబాద్‌: యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ స్కూళ్ల నిర్మాణం కోసం త్వరగా స్థలాలు గుర్తించాలని కలెక్టర్లకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రతి నియోజకవర్గంలో స్కూళ్లు నిర్మించాలని …

తెలంగాణ సచివాలయంలో ఊడిపడ్డ పెచ్చులు

రెయిలింగ్‌ ఊడిన ఘటనపై విచారణ చేయాలని ఆర్‌అండ్‌బీ ప్రిన్సిపల్ సెక్రెటరీని ఆదేశించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హైదరాబాద్‌: తెలంగాణ సెక్రటేరియట్‌లోసీఎం చాంబర్ పక్కన పెచ్చులు ఊడిన ఘటనపై రోడ్లు …

అన్నదాతలపై వేధింపులు సరికాదు

` బ్యాంకు సిబ్బందిపై తీరుపై కేటీఆర్‌ మండిపాటు హైదరాబాద్‌(జనంసాక్షి): రైతులపై బ్యాంకు సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు సరైందికాదని, కొన్ని సంఘటనలు చూస్తే మనసు చలిస్తుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ …

హైదరాబాద్‌లో గూగుల్‌ ఏఐ కేంద్రం

` సీఎం సమక్షంలో కంపెనీ ప్రతినిధుల ఎంవోయూ ` వ్యవసాయం, విద్య, రవాణారంగం, ప్రభుత్వ డిజిటల్‌ కార్యకలాపాలకు ఈ కేంద్రం సహకరిస్తుందని వెల్లడి హైదరాబాద్‌(జనంసాక్షి): నగరంలో ఏఐ …

హైదరాబాద్‌ గడ్డపై మైక్రోసాఫ్ట్‌ కొత్తక్యాంపస్‌

` నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి ` ఒకేసారి 2500 మంది ఉద్యోగులు విధులను నిర్వర్తించడానికి అవకాశం ` రూ.15 వేలకోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించిన …

స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తాం

` బలంగా ఉన్నచోటే ఒంటరిగా పోటీ చేస్తాం ` సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు హైదరాబాద్‌(జనంసాక్షి):స్థానిక సంస్థల ఎన్నికల్లో బలంగా ఉన్న చోట …

అసమానతల నిర్మూలనకే ఎస్సీ వర్గీకరణ

ఇది ఎవరికో లాభం చేకూర్చే విషయం కాదు ప్రతి గడపకు ఎస్సీవర్గీకరణ లక్ష్యం తీసుకెళ్లాలి ఎస్సీ ఎమ్మెల్సీలకు మంత్రి దామోదర సూచన హైదరాబాద్‌(జనంసాక్షి):అణిచివేతకు గురైన కులాల్లోని అసమానతలను …

2008 డీఎస్సీ అభ్యర్థులకు కొలువులు

` ఎస్‌జీటీ లుగా రెండు, మూడు రోజుల్లో నియామకం ` నెలకు రూ.31,030 చొప్పున చెల్లించనున్న సర్కారు హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డీఎస్సీ 2008లో నష్టపోయిన బాధితులకు …