తెలంగాణ

మెదక్ జిల్లాలో ప్రైవేట్‌ బస్సు దగ్ధం

ఏప్రిల్ 27 జనం సాక్షి.మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జాతీయ రహదారిపై ట్రావెల్ బస్సు దగ్ధమైంది. మెదక్ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ట్రావెల్‌ బస్సులో ఒక్కసారిగా మంటలు …

శ్రీరంగాపూర్ మండలంలో మిషన్ భగీరథ నీటి నాణ్యత పై తీవ్ర ఆందోళన వ్యక్తం .

                మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న తాగునీటి నాణ్యత పై పలు గ్రామాల ప్రజలు తీవ్ర …

టోల్ నిర్వాహకుల నిర్లక్ష్యం తప్పిన భారీ ప్రమాదం!

            డివైడర్ ఎక్కిన డీసీఎం తృటిలో ప్రాణాపాయం తప్పిన వాహనదారులు వసూళ్లపై ఉన్న శ్రద్ధ భద్రతపై ఏది? సర్వీస్ రోడ్డు …

నేడే కవిత కొత్త పార్టీ తరలి వెళ్లిన జిల్లా మండల నాయకులు

  గంభీరావుపేట ఏప్రిల్ 25(జనం సాక్షి); నేడే రాష్ట్ర రాజకీయ క్షేత్రంలో నేడు మరో కీలక ఘట్టం ఆవిష్కరం కానుంది గత కొన్నాళ్లుగా సాగుతున్న ఉత్కంఠగా తెలంగాణ …

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు మృతి

` చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన నేత హైదరాబాద్(జనంసాక్షి): ఉమ్మడి ఆంధప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు (90) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న భాస్కర్ …

ఆర్టీసీ సమ్మెతో ఆగిన బస్సులు

` జనం ఇక్కట్లు.. ` డిపోల ముందు ధర్నాలతో కార్మికుల నిరసన ` నగరంలో అద్దె బస్సులను ఉచితంగా తిప్పిన ప్రభుత్వం ` చాన్నాళ్లకు ఆటోలు, క్యాబ్‌లకు …

జస్టిస్ ఘోష్ నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టొద్దు

` తెలంగాణ సర్కారుకు హైకోర్టు ఆదేశం ` కేసీఆర్,హరీశ్‌లకు భారీ ఊరట ` కమిషన్ నివేదికను నిలిపివేసిన ధర్మాసనం హైదరాబాద్(జనంసాక్షి):కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్, …

పిడుగుపాటుకు రెండు ఆవులు మృతి

ఉర్కొండ ఏప్రిల్ 22, ( జనం సాక్షి ) ;అకాల వర్షంతో పిడుగుపాటుకు రెండు జెర్సీ ఆవులు మృతి చెందిన సంఘటన మండలములో చోటు చేసుకుంది. వివరాల్లోకి …

నిరుపేద కుటుంబంలో విరిసిన విద్య కుసుమం ఇరిగి సాయి చాందిని

దళిత సంఘాలు సన్మానం గంభీరావుపేట ఏప్రిల్ 21 (జనం సాక్షి): గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన తిరిగి సాయి చాందిని విడుదలైనటువంటి ఫలితాల్లో జేఈఈ మెయిన్స్ లో …

యువతను మత్తులోకి నెడుతున్న రాజకీయ నేతలు

        పి.వై.ఎల్ జిల్లా మహాసభలో కోలా లక్ష్మీ నారాయణ భూదాన్ పోచంపల్లి, ఏప్రిల్ 22 (జనం సాక్షి): దేశంలో, రాష్ట్రంలో గంజాయి, మత్తు …