తెలంగాణ

గవ్వలపల్లిలో రైతుల రాస్తారోకో

మే 15, ( జనం సాక్షి ) ;మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం గవ్వలపల్లి కొనుగోలు కేంద్రం వద్ద శుక్రవారం రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం …

గ్రామాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి:  జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి

  ఉర్కొండ మే 14, ( జనం సాక్షి ) : ఊర్కొండ మండలంలోని రాచాలపల్లి, రేవల్లి, గుడిగానిపల్లి గ్రామాలలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి జడ్చర్ల …

బడిబాట ర్యాలీ

పర్వతగిరి మే 15: (జనం సాక్షి)విద్యా వారోత్సవాల లో భాగంగా నిర్వహించిన బడిబాట కార్యక్రమం పురస్కరించుకొని, పర్వతగిరి మరియు చుట్టుప్రక్కల గ్రామ ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ …

శిశు విక్రయాలు జరిపితే కఠిన చర్యలు

జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి మెదక్ మే 14 (జనం సాక్షి ) శిశు విక్రయాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా సంక్షేమ అధికారి …

వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ ను యధాతధంగా కొనసాగించాలి

ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హయత్ నగర్, మే 13 (జనం సాక్షి)ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలోని వనస్థలిపురం ఏరియా హాస్పిటల్‌ను యథాతథంగా కొనసాగించాలని రాష్ట్ర వైద్య …

జడ్చర్ల అభివృద్ధిపై మాట్లాడే హక్కు మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి లేదు.

        అక్రమ భూ దందాలు తప్ప అభివృద్ధి శూన్యం. మా నాయకుడి పై అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదు. విలేకరుల సమావేశంలో …

వీధి కుక్కల దాడిలో గాయపడిన అద్విక్‌ 

హయత్ నగర్, మే 12 (జనం సాక్షి):బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని టీచర్స్ కాలనీ ఫేజ్-2 నందు సోమవారం రాత్రి జరిగిన వీధి కుక్కల దాడిలో తీవ్రంగా …

నీట్ యూజీ 2026 పరీక్ష రద్దు

నల్లగొండ ప్రతినిధి, మే 12,(జనం సాక్షి):దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు హాజరైన నీట్ యూజీ 2026 పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) రద్దు చేసింది. పరీక్ష …

ఉప్పల్‌లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

ఉప్పల్, మే 12 ( జనం సాక్షి ): ఉప్పల్ నియోజకవర్గం వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఉదయం …

ట్రాక్టర్ను ఢీ కొట్టిన కారు

బూర్గంపహాడ్ మే 12 (జనంసాక్షి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం సారపాక ఐటిసి వెస్ట్ గేట్ వద్ద జమాయిల్ పుల్ల ట్రాక్టర్ మలుపు తీసుకుంటుండగా …