తెలంగాణ

లారీ, ఆటో ఢీ: ఇద్దరి మృతి

రంగంపేట : తూర్పుగోదావరి జిల్లా రంగంపేట వద్ద ఏడీబీ రోడ్డులో ఈ ఉదయం లారీ, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. …

పాలిటెక్నిక్‌ కాలేజీల్లో తెలంగాణకు అన్యాయం

హైదరాబాద్‌, (జనంసాక్షి) : తెలంగాణపై సీమాంధ్ర ప్రభుత్వం మరోసారి తన బుద్దిని బయట పెట్టుకుంది. కొత్త పాలిటెక్నిక్‌ కాలేజీల కేటాయింపుల్లో తెలంగాణకు మరోసారి అన్యాయం చేసింది. ఇవాళ …

ఆర్టీసీలో టికెట్ల కుంభకోణంపై విమర్శల వర్షం గుప్పించిన సీపీఎం

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఆర్టీసీలో జరిగిన టికెట్ల కుంభకోణంపై సీపీఎం విమర్శల వర్శం గుప్పించింది. ఈ వ్యవహారంపై రవాణా మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానం చెప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి …

అక్టోబర్‌ లేదా నవంబర్‌లో డీఎస్సీ: పార్థసారథి

హైదరాబాద్‌, జనంసాక్షి: టీచర్‌ పోస్టులు ఆశిస్తున్న అభ్యర్థులకు శుభవార్త. త్వరలో ప్రభుత్వం డీఎస్సీ నిర్వహించాలని నిర్ణయించింది. అక్టోబర్‌ లేదా నవంబర్‌లో డీఎస్సీ పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రాథమిక విద్యాశాఖ …

వడదెబ్బతో ఒకరు మృతి

కరీంనగర్‌,(జనంసాక్షి): జిల్లాలో వడదెబ్బతో ఓ వ్యక్తి చెందాడు. రాయికల్‌ మండలం అల్లీపూర్‌లో వడదెబ్బకు ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

జూన్‌ రెండో వారంలో నైరుతి రుతుపవనాలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): త్వరలో రాష్రాన్ని నైరుతి పలుకరించనుంది. జూన్‌ రెండో వారంలో రాష్ట్రంలోకి నైరుతి పవనాలు ప్రవేశించే అవకాశం ఉందని విశాఖలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు నైరుతి …

కేయూ డిగ్రీ ఫలితాలు విడుదల

వరంగల్‌,(జనంసాక్షి): కాకతీయ యూనివర్సీటీ డిగ్రీ ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షకు 2,19,241 మంది విద్యార్థులు హాజరుకాగా 34. 47 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రీ వాల్యూయేషన్‌ దరఖాస్తుకు …

కేసీఆర్‌పై ఖమ్మం కోర్టులో ప్రైవేట్‌ పిటిషన్‌ దాఖలు

ఖమ్మం జిల్లా: తెరాస అధినేత కేసీఆర్‌పై ఖమ్మం జిల్లా కోర్టులో ప్రైవేటు పిటిషరన్‌ దాఖలైంది. కేసీఆర్‌ రాజ్యాంగాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని రామారావు అనే న్యాయవాది ఈ …

కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలు ప్రారంభం

కరీంనగర్‌ జిల్లా : జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ ఈ పుష్కరాలను ప్రారంభించారు. జూన్‌ 30 …

బులియన్‌ మార్కెట్లో బంగారం ధరలు

హైదరాబాద్‌, (జనంసాక్షి): నగరంలో బులియన్‌ మార్కెట్లో ఈ రోజు బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 27,300 …