తెలంగాణ

ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న దంపతులు

మెదక్‌, జనంసాక్షి: జిల్లాలోని కొండపూర్‌ మండలం తెర్పోల్‌లో ఆర్థిక ఇబ్బందులతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషనాన్ని ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి …

ఎంపీ వివేక్‌తో ఎమ్మెల్యే లక్ష్యారెడ్డి భేటీ

హైదరాబాద్‌ : ఎంపీ వివేక్‌తో ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఈరోజు భేటీ అయ్యారు. ఎంపీ వివేక్‌ తెరాసలోకి వెళ్లేందుకు సిద్ధమైన తరుణంలో అయనతో లక్ష్మారెడ్డి భేటీ కావడం …

ఐఐటీ హైదరాబాద్‌కు జపాన్‌ రుణసాయం రూ. 870 కోట్లు

హైదరాబాద్‌ : ఐఐటీ చరిత్రలో తొలిసారిగా భారీ మొత్తంలో విదేశీ నిధుల సాయంతో ఐఐటీ హైదరాబాద్‌ రూపుదిద్దుకోనుంది. జపాన్‌ అందించే 174.8 మిలియన్‌ డాలర్ల(దాదాపు 870 కోట్లు) …

పొగాకు వాడకానికి వ్యతిరేకంగా బైక్‌ ర్యాలీ

హైదరాబాద్‌ : ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్బంగా అపోలో అసుపత్రి ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. సిగరెట్లు తాగడం, గుట్కా తినడం వల్ల వచ్చే వ్యాధులపై …

మంత్రి జానారెడ్డితో కేకే భేటీ

హైదరాబాద్‌ : మంత్రి జానారెడ్డితో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు, కె. కేశవరావు కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యారు.

లారీ బోల్తా, క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్‌, క్లీనర్‌

ఖమ్మం జిల్లా: కూసుమంచి మండలం కేశవాపురంలో ప్రమాదవశాత్తూ లారీ బోల్తా పడిరది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌, క్లీనర్‌ క్యాబిన్‌లో ఇరుక్కుపోయారు. సమాచారమందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని …

ఆకతాయి ఫోన్‌కాల్‌తో ఆగిన పెళ్లి

గోదావరిఖని : పెళ్లి కుమారుడికి ఓ అకతాయి చేసిన ఫోన్‌కాల్‌తో ఈరోజు ఉదయం జరగాల్సిన ఒక వివాహం అగిపోయింది. పెళ్లికుమార్తెను తాను ప్రేమించానని, ఫోనులో అకతాయి చెప్పడంతో …

ఏటీఎంలో చోరికి యత్నించిన దుండగులు

హైదరాబాద్‌, జనంసాక్షి: నగరంలో నారాయణగూగలో ఏటీఎంల్లో చోరికి యత్నం జరిగింది. ఇండియన్‌ ఓవర్సీస్‌, ఎస్‌బీఐ ఏటీఎంలను దుండగులు ధ్వంసం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు …

నేడు ఎంపీ వివేక్‌ నివాసానికి వెళ్లనున్న కేసీఆర్‌

హైదరాబాద్‌ :కాంగ్రెస్‌ ఎంపీ వివేక్‌ నివాసానికి తెరాస అధినేత కేసీఆర్‌ ఈరోజు మధ్యాహ్నం వెళ్లనున్నారు. తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయాలని కాంగ్రెస్‌ అధిష్ఠానానికి ఎంపీలు విధించిన ముగియనుండంతో …

ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య

మహబూబ్‌నగర్‌ జిల్లా : జిల్లాలోని నవాబుపేట మండల పరిధిలోని ఇప్పటూరు, మజర గోవన్‌పల్లి గ్రామానికి చెందిన గోవు పెంటయ్య (73) అనే రైతు బుధవారం రాత్రి అత్మహత్య …