తెలంగాణ
ప్రారంభమైన డైట్సెట్ పరీక్ష
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా డైట్సెట్ పరీక్ష ప్రారంభమైంది. 2,159 కేంద్రాల్లో అధికారులు పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష రాసేందుకు ఈసారి 5,06,000 మంది దరఖాస్తు చేసుకున్నారు.
విజయవాడ విద్యార్థికి ఐసెట్లో మొదటి ర్యాంకు
వరంగల్ : ఐసెట్ ఫలితాలు ఈ ఉదయం విడుదలయ్యాయి. 177 మార్కులతో విజయవాడకు చెందిన వెంకట బాలాజీ మొదటి ర్యాంకు సాధించాడు.
ఐసెట్లో 95.70 శాతం ఉత్తీర్ణత
వరంగల్ : ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఐసెట్ ఛెర్మన్ బి. వెంకటరత్నం విడుదల చేశారు. 95.70 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు చెప్పారు.
తాజావార్తలు
- భారత్పై సుంకాల విషయంలో వాణిజ్య చర్చలుండవు
- ఓట్ల దొంగతనానికి ఈసీ సహకారం
- అమెరికా నుంచి ఆయుధ కొనుగోలు ఆపలేదు
- ఎస్సీవో సదస్సులో పాల్గొనండి
- భారత్లో పర్యటించండి
- ఈడీ,సీబీఐ దాడులతో అస్వస్థతకు గురైన కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ కన్నుమూత
- 42% బీసీ రిజర్వేషన్ల సాధనకు.. నేడు హస్తినలో మహాధర్నా..
- అభివృద్ధి ప్రయాణంలో అచంచలమైన స్వరం*
- *Janamsakshi Telugu Daily* stands out as a pillar of Telugu journalism in Telangana.
- *Janamsakshi Telugu Daily*
- మరిన్ని వార్తలు