తెలంగాణ

రైల్వే వంతెన పనుల పరిశీలన

కాగజ్‌నగర్‌ : పట్టణంలోని రైల్వే ఓవర్‌బ్రిడ్జి నిర్మాణం పనులను సిర్పూర్‌ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య వివిధ శాఖల అధికారులు పరిశీలించారు. పనులను సత్వరమే పూర్తి చేయాల్సిందిగా ఎమ్మెల్యే …

3న కొత్తగూడెం కార్యాలయం ముందు ఏఐటీయూసీ ధర్నా

బెల్లంపల్లి పట్టణం : సింగరేణిలో బొగ్గు అన్వేషణ పనులను ప్రైవేటు డ్రిల్లింగ్‌ కంపెనీలకు అప్పగించటాన్ని వ్యతిరేకిస్తూ జూన్‌ 3న కొత్తగూడెం ప్రధాన కార్యాలయం ముందు ధర్నా చేపట్టనున్నట్లు …

గురుకుల ప్రవేశాలకు ఎంపిక ప్రారంభం

ఖమ్మం సంక్షేమం : జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ అంగ్లమాధ్యమ అరో తరగతి ప్రవేశాలకు లాటరీ ద్వారా ఎంపిక చేసే ప్రక్రియ శుక్రవారం ప్రారంభమయింది. ఖమ్మం నగరంలోని …

ఆక్రమణల తొలగింపు

భువనగిరి : భువనగిరి పట్టణంలోని హైదరాబాద్‌ `హన్మకొండ రహదారిపై ఉన్న అక్రమణలను మున్సిపల్‌ అధికారులు తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక శిల్ప హోటల్‌ నుంచి అక్రమణలను తొలగించే …

13న టీఎస్‌జేఏసీ ఛలో అసెంబ్లీ

హైదరాబాద్‌, (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ స్టూడెంట్‌ జేఏసీ చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని జూన్‌ 13న నిర్వహించనున్నట్లు జేఏసీ …

ఘనంగా శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ఠ

సంగారెడ్డి మున్సిపాలిటీ : శ్రీకృష్ణ దేవాలయ విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు శ్రీసుందర చైతన్యానంద స్వామి వారి అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో …

ప్రారంభమైన డైట్‌సెట్‌ పరీక్ష

హైదరాబాద్‌ : రాష్ట్ర వ్యాప్తంగా డైట్‌సెట్‌ పరీక్ష ప్రారంభమైంది. 2,159 కేంద్రాల్లో అధికారులు పరీక్షను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష రాసేందుకు ఈసారి 5,06,000 మంది దరఖాస్తు చేసుకున్నారు.

సీబీఐ జేడీ లక్ష్మినారాయణ బదిలీ

హైదరాబాద్‌, (జనంసాక్షి): సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మినారాయణ బదిలీ అయ్యారు. తిరిగి మహారాష్ట్ర క్యాడర్‌కు న ఆయనను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్‌ …

విజయవాడ విద్యార్థికి ఐసెట్‌లో మొదటి ర్యాంకు

వరంగల్‌ : ఐసెట్‌ ఫలితాలు ఈ ఉదయం విడుదలయ్యాయి. 177 మార్కులతో విజయవాడకు చెందిన వెంకట బాలాజీ మొదటి ర్యాంకు సాధించాడు.

ఐసెట్‌లో 95.70 శాతం ఉత్తీర్ణత

వరంగల్‌ : ఐసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఐసెట్‌ ఛెర్మన్‌ బి. వెంకటరత్నం విడుదల చేశారు. 95.70 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు చెప్పారు.