తెలంగాణ

పకడ్బందీగా ఎంసెట్‌ నిర్వహించాలి

కేయూక్యాంపస్‌ జనంసాక్షి : రాష్ట్ర వ్యాప్తంగా మే10న జరగనున్న ఎంసెట్‌ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని, ఇందుకోసం చీఫ్‌ సూపరింటెండెంట్లు, పరీశీలకులు జాగ్రత్తగా వ్యవహరించాలని ఎంసెట్‌ కన్వీనర్‌ ఎంసెట్‌ …

కుమారుడిని చంపిన కేసులో తండ్రి అరెస్టు

ధర్మసాగర్‌, జనంసాక్షి:కుమారుడ్ని చంపిన కేసులో నిందితుడైన తండిని బుదవారం అరెస్టు చేశామని ధర్మసాగర్‌ సీఐ పి.శ్రీనివాస్‌ తెలిపారు. సీఐతెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ధర్మసాగర్‌ మండలం ఎలుకుర్తి …

మరో ఏడుగురిని పట్టుకున్న గార్డులు

కాశిబుగ్గ, జనంసాక్షి: వరంగల్‌ వ్యవసాయ మార్కెట్‌లోని మిర్చి యార్డులో చిల్లర దొంగతనాల దందా కొనసాగుతూనే ఉంది. అటు చిల్లర కూలీలు, ఇటు హమాలీ, దడువాయి, గుమస్తాలు ఇష్టమొచ్చిన …

392 హోంగార్డు పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌, జనంసాక్షి: హైదరాబాద్‌లో 392 హోంగార్డు పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తులు ఈ నెల 29 నుంచి స్వీకరిస్తారు.

29న ప్రభుత్వానికి టాస్కపోర్స్‌ నివేదిక

హైదరాబాద్‌;ఇంజనీరింగ్‌ కాలేజీలపై ఏర్పడిన  టాస్క్‌పోర్స్‌ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.ఈ నెల 29 టాస్క్‌పోర్స్‌ కమిటీ నివేదిక సమర్పింయనుందని సాంకేతిక విధ్యాశాఖ కమీషనర్‌ అజయ్‌జైన్‌ తెలిపారు.ఈ నివేదిక …

కపీహెచ్‌బీలో హోటల్లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌;నగరంలో జరుగుతోన్న వరుస అగ్ని ప్రమాదాలతో నగర ప్రజలే బెంబేలెత్తిపోతున్నారు. కెపీహెచ్‌బీలోని స్వాగత్‌ హోటల్లో ఇవాళ ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు …

రేపటి నుంచి ఎంసెట్‌ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌

హైదరాబాద్‌.ఎంసెట్‌ ప్రవేవాలకు హాల్‌టికెట్లు రేపటి నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని కన్వీనర్‌ రమనారావు తెలిపారు. తమ అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు పొందుపరుస్తామని అభ్యర్థులు వాటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని స్పష్టం …

బ్రహ్మణి స్టీల్‌కు భూ కేటాయింపు రద్దు

హైదరాబాద్‌; కడప జిల్లాలో బ్రహ్మణి స్టీల్‌కు కేటాయించిన భూకేటాయింపులను ప్రభుత్వం రద్దు చేసింది. కడప జిల్లాలో వైఎస్‌ జగన్‌కు చెందిన బ్రహ్మణి స్టీల్‌ ఇండస్ట్రీకి కేటాయించిన 10 …

బయ్యారం కోసం కలెక్టరేట్‌ ముట్టడి

వరంగల్‌, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ స్థాపన కోసం బీజేపీ కదం తొక్కింది. బయ్యారంలోనే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ నేతల అధ్వర్యంలో ఆపార్టీ …

మళ్లీ పెరుగుతున్న బంగారం ధర

హైదరాబాద్‌; పసిడి మళ్లీ మిడిసి పోతోంది. బంగారం ధరలు మళ్లీ ఎగిసిపడుతున్నాయి. మొన్నటి వరకు 25 వేల దిగువకి వచ్చిన బంగారం ధర వారం రోజుల్లోనే పదహరు …

తాజావార్తలు