తెలంగాణ

ఇంటర్‌లో 65.36 శాతం ఉత్తీర్ణత

హైదరాబాద్‌,జనంసాక్షి: ఇంటర్‌ ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలను మంత్రి పార్థసారధి విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 65.36 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని మంత్రి తెలిపారు.

ఖరీదైన సినిమా వీక్షణం

హైదరాబాద్‌, జనంసాక్షి: ప్రేక్షకులకు వినోదాన్ని పంచే సినిమా వీక్షణం మరింత ఖరీదైపోయింది. సినిమా టికెట్‌ ధరలు 10నుంచి 20రూపాయలు మేర పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు …

మరికొద్దిసేపట్లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సర ఫలితాలు

హైదరాబాద్‌, జనంసాక్షి: ఇంటర్‌ ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలు మరికొద్ది సేపట్లో విడుదల కానున్నాయి. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మాధ్యమిక విద్యా శాఖ మంత్రి …

‘పాలమూరు పంటలు ఎండిపోకుండా చూడండి’

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లాలో పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని ఆ జిల్లా కలెక్టర్‌ కు సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబందించి నారాయణపూర్‌ …

సీఎం పర్యటన సందర్బంగా తెలంగాణవాదుల అరెస్టు

నల్లగొండ: ముఖ్యమంత్రి పర్యటించినా,ప్రతిపక్ష నేత పర్యటించినా తెలంగాణవాదెలను పోలీసు స్టేషన్‌లో వేయాల్సిందే అన్న తీరుగా సాగుతోంది ఈ సీమాంద్ర ప్రభుత్వ పాలన. ఈ రోజు జిల్లాలో ముఖ్యమంత్రి …

మిలిటరీ జోన్‌లో మహిళ పై అత్యాచారం,హత్య

సికింద్రాబాద్‌: బోయిన్‌పల్లి మిలిటరీ జోన్‌లో గుర్తు తెలియని మహిళ పై అత్యాచారం జరిపి హత్య చేసిన సంఘటన చోటు చేసుకుంది.ఈ ఘటన కవరేజికి వెళ్లిన మీడియాను ఆర్మీఅధికారులు …

మిలటరీ జోన్‌లో లభ్యమైన అస్థిపంజరం

సికింద్రాబాద్‌, జనంసాక్షి: బోయిన్‌పల్లి మిలటరీ జోన్‌లో ఓ అస్థిపంజరాన్ని గుర్తించి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రారంభమైన ఫొటో ఎక్స్‌పో

అబ్దుల్లాపూర్‌మెట్‌, జనంసాక్షి: రామోజీ ఫిల్మ్‌సిటీలో ఫొటో ఎక్స్‌పో 2013 రామోజీ గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం …

సీఎంతో భేటీఅయిన ఉపముఖ్యమంత్రి,మంత్రులు

హైదరాబాద్‌, జనంసాక్షి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో క్యాంపు కార్యాలయంలో ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు డీకే అరుణ, రఘువీరారెడ్డి, గీతారెడ్డి భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై ఈ …

కాంగ్రెస్‌ రాజ్యాంగబద్ధ సంస్ధలను బలహీనం చేస్తోంది: వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌, జనంసాక్షి: కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక ప్రయోజనాల కోసం రాజ్యాంగబద్ధ సంస్థలను బలహీనం చేస్తోందని భాజపా సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు ఆరోపించారు. జేపీసీ నుంచి విపక్ష సభ్యలను …

తాజావార్తలు