ఇంటర్లో 65.36 శాతం ఉత్తీర్ణత
హైదరాబాద్,జనంసాక్షి: ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలను మంత్రి పార్థసారధి విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 65.36 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని మంత్రి తెలిపారు.
హైదరాబాద్,జనంసాక్షి: ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలను మంత్రి పార్థసారధి విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 65.36 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని మంత్రి తెలిపారు.
సికింద్రాబాద్, జనంసాక్షి: బోయిన్పల్లి మిలటరీ జోన్లో ఓ అస్థిపంజరాన్ని గుర్తించి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.