తెలంగాణ

మెదక్‌ జిల్లా బంద్‌ మే 3కి వాయిదా

హైదరాబాద్‌ : బయ్యారం గనులపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తెరాస మే 2న చేపట్టిన మెదక్‌ జిల్లా బంద్‌ను 3వ తేదీకి వాయిదా వేసింది. …

సెట్‌టాప్‌ బాక్సుల ఏర్పాటుపై గడువు జూన్‌ 4 వరకు పెంపు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ , విశాఖలో డిజిటల్‌ ప్రసారాల కోసం సెట్‌టాప్‌ బాక్సుల ఏర్పాటుపై గడువును జూన్‌ 4 వరకు పెంచుతూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. …

దర్యాప్తును పర్యవేక్షించాలంటూ దాఖలైన పిల్‌ కొట్టివేత

హైదరాబాద్‌ : వైకాపా అధినేత జగన్‌ అక్రమాస్తుల కేసు దర్యాప్తును పర్యవేక్షించాలంటూ దాఖలైన పిల్‌ను హైకోర్టు కొట్టివేసింది.

ధర్మానపై పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు

హైదరాబాద్‌: మంత్రివర్గం నుంచి ధర్మానను తొలగించాలని దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌పై ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేసింది. విచారణను జూన్‌ 5కి …

ప్రియురాలి కుటుంబసభ్యుల దాడిలో ప్రియుడు మృతి

కరీంనగర్‌: ఇల్లంతకుంట మండలం గుండారంలో ప్రియుడిపై ప్రియురాలి కుటుంబసభ్యులు దాడికి దిగారు. తీవ్రగాయాలపాలైన యువకుడు కరీంనగర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతి చెందాడు. దాడికి …

ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు బెంగళూరు బయలుదేరిన సీఎం

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఈ ఉదయం హైదరాబాద్‌ నుంచి బెంగళూరు బయలుదేరివెళ్లారు. ఆయన నేడు, రేపు బెంగళూరు శివారు ప్రాంతాల్లో కాంగ్రెస్‌ …

గుప్తనిధుల కోసం నరబలి యత్నం

నెన్నెల : ఆదిలాబాద్‌ జిల్లా నెన్నెల మండలంలోని కబ్జి గ్రామంలో గుప్త నిధుల కోసం దుండగులు నరబలి యత్నించారు. అయితే గ్రామస్థులు దీన్ని అడ్డుకోవడంతో దుండగులు అక్కడి …

నేటి నుంచి అసెంబ్లీ ఎన్నికల సీఎం ప్రచారం

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మంగళ, బుధవారాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. బెంగళూరు శివారు ప్రాంతాల్లో జరిగే కాంగ్రెస్‌ ప్రచార కార్యక్రమాల్లో …

గ్రూప్‌-1 ఫలితాలపై హైకోర్టుకు ఏపీపీఎస్సీ

హైదరాబాద్‌, జనంసాక్షి: గ్రూప్‌-1 ఫలితాలపై స్టే ఎత్తివేయాలంటూ ఏపీపీఎస్సీ హైకోర్టును ఆశ్రయించింది. ఫలితాల వివాదంపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను సమర్పించాలని ఏపీపీఎస్సీకి హైకోర్టు ఆదేశించింది. కేసు …

చివరి త్రైమాసికం సర్‌ఛార్జి ప్రతిపాదన

యూనిట్‌కు రూపాయి హైదరాబాద్‌: 2012-13 చివరి త్రైమాసిక సర్‌ఛార్జి ప్రతిపాదనలను డిస్కంలు ఈరోజు ఈఆర్‌సీకి సమర్పించాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో వాడిన విద్యుత్‌కు రూ.1137 కోట్లు …