సీబీఐ ఎదుట హాజరైన ఏపీఐఐసీ అధికారులు
హైదరాబాద్:సీబీఐ ఎదుట ఏపీఐఐసీ అధికారులు హాజరయ్యారు.జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి వీరిని సీబీఐ విచారిస్తోంది.
హైదరాబాద్:సీబీఐ ఎదుట ఏపీఐఐసీ అధికారులు హాజరయ్యారు.జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి వీరిని సీబీఐ విచారిస్తోంది.
వరంగల్:జిల్లాలోని భూపాలపల్లిలో కాకాతీయ ఫేజ్-3థర్మల్ విద్యుత్పత్తి కేంద్రం ఏర్పాటుకు సీఎం కిరణ్కుమార్రెడ్డి ఆమోదముద్ర వేశారు.
హైదరాబాద్:పి.వి నరసింహారావు కంతనపల్లి సుజల స్రవంతి బ్యారేజ్ పవర్ బ్లాక్ల నిర్మాణానికి సవరించిన అంచనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.రూ.2,345 కోట్లతో కోత్తగా అంచనాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
హైదరాబాద్:నెహ్రూ జూపార్కులో సందర్శకులపై ఎలుగుబంటి దాడి చేసింది.ఈ దాడిలొ ముగ్గురు గాయపడ్డారు.వారిని వెంటనే స్థానిక ఆస్పుత్రికి తరలించారు. ఈ ఘటనతో సందర్శకులు భయందోళనకు గురైయ్యారు.
హైదరాబాద్:సీబీఐ ఎదుట ఏపీఐఐసీ అధికారులు హాజరయ్యారు.జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి వీరిని సీబీఐ విచారిస్తోంది.