తెలంగాణ

8 ఏళ్ల బాలికపై మారుతండ్రి అత్యాచారం

హైదారాబాద్‌:వావి వరుసలు లేకుండా బాలికలపై అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రాజేంద్ర నగర్‌లో 8 ఏళ్ల బాలికపై కామంతో కళ్లు మూసుకుపోయిన మారు తండ్రి అత్యాచారం  చేశాడు. మూడు …

ఉప్పల్‌ స్టేడియం వద్ద ట్రాఫిక్‌ జాం

హైదరాబాద్‌, జనంసాక్షి:  ఉప్పల్‌ స్టేడియం వద్ద భారీగా ట్రాఫిక్‌ జాం ఏర్పడింది. ఇవాళ ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ముంబయి ఇండియన్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతుంది. …

బుద్వేల్‌లో యువకుడి ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం బుద్వేల్‌లో ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దొంగతనం చేశాడన్న అరోపణతో గ్రామస్థులు చితకబాదగా, ఆ బాధతో యువకుడు …

ఆ ఛానళ్లలో ప్రకటనలు నిలిపివేసేలా ఒత్తిడి తెస్తాం: దాసరి

హైదరాబాద్‌: అనువాద ధారావాహికలను ప్రసారం చేసే తెలుగు ఛానళ్లకు ప్రకటనలు నిలిపివేసేలా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొస్తామని దర్శకరత్న దాసరి నారాయణరావు హెచ్చరించారు. తెలుగు టెలివిజన్‌ పరిశ్రమ …

బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: ఐపీఎల్‌-6లో భాగంగా ముంబయి ఇండియన్స్‌, సన్‌రైసర్స్‌ హైదరాబాద్‌ మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. ఈ మ్యాచ్‌ ముంబయి ఇండియన్స్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. మ్యాచ్‌ …

మాతా శిశు మరణాల రేటుతగ్గిచాలి

నిర్మల్‌ అర్బన్‌,జనం సాక్షి:మాతా శిశు మరణాల రేటును తగ్గించాలని కుటుంబ సంక్షేమ శిక్షణ సంస్థ రాష్ట్ర సమన్వయకర్త  హొలివియా బెంజిమిన్‌ సూచించారు. పట్టణంలోని ప్రసూతి ఆస్పత్రిలో నర్సులకు …

‘పెట్రో’ ఊరట

ఆదిలాబాద్‌ జనం సాక్షి:ప్రజలకు ఊరట లబించింది. లీటర్‌కు రూ.3 తగ్గిస్తూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఇవి అమలులోకి  వచ్చింది. ఆదిలాబాద్‌లో ప్రస్తుతం …

వికలాంగురాలిపై అత్యాచారం

సికింద్రాబాద్‌: ఆల్వాల్‌లో  ఒక వికలాంగురాలిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నాగరాజు, నరసింహ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

సిఎం దళిత ద్రోహి, రాబంధు:శంకరరావు

హైదారాబాద్‌: రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని మాజి మంత్రి శంకరరావు ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డిపై ఆయన మండిపడ్డారు. సిఎం దళిత ద్రోహి, రాంబందు అని …

కేపీహెచ్‌బీలో క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్ట్‌

హైదారాబాద్‌: ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ల నేపథ్యంలో బెట్టింగ్‌లకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను  కేపీహెచ్‌బీ పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. వారి వద్ద మూడు లాప్‌టాప్‌లు, పది …