నల్లగొండ

నల్గొండగ్రంధాలయ సంస్థ చైర్మన్ గా రెగట్టే

నల్గొండ బ్యూరో. జనం సాక్షి నల్గొండ జిల్లా గ్రంథా లయ సంస్థ చైర్మన్ గా రేగట్టె మల్లికార్జున్ రెడ్డి గురువారం గ్రంథాలయ సంస్థ లో  బాధ్యతలు స్వీకరించారు.గ్రంథాలయ …

*పర్యావరణానికి హాని చేయని మట్టి గణపతిని మాత్రమే వినియోగిద్దాం*

నేరేడుచర్ల (జనంసాక్షి) న్యూస్.వినాయక చవితి సందర్భంగా ప్రజలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, హానికరమైన రసాయనాల రంగులు ఉపయోగించి తయారు చేసిన గణపతి విగ్రహాలు పూజలకు వినియోగిస్తూ,పిమ్మట చెరువుల్లో …

.అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

 సురవరం విజయలక్ష్మి ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి నల్గొండ బ్యూరో. జనం సాక్షి అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఏఐటీయూసీ జాతీయ  కార్యదర్శి సురవరం విజయలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ …

ట్రైకార్ చైర్మన్ కు ఘన సన్మానం:-

మిర్యాలగూడ. జనం సాక్షి                ట్రైకార్ చైర్మన్ గా ఎంపికై నూతనంగా బాధ్యతలు స్వీకరించిన గిరిజన ముద్దుబిడ్డ, అయిబ్స్ …

కెసిఆర్ కుటుంబ పాలన నుండి కాపాడాలంటే బీజేపీ కే సాధ్యం

కోమటిరెడ్డి మునుగోడు. జనం సాక్షి కేసీఆర్ కుటుంబ పాలనలో చిక్కుకున్న రాష్ట్రం కాపాడాలంటే బిజెపి కె సాధ్యమని నమ్మి బీజేపీలో చేరానని మునుగోడు మాజీ శాసనసభ్యులు కోమటిరెడ్డి …

ఇంటర్ మొదటి సంవత్సరం స్పాట్ కౌన్సిలింగ్: ప్రిన్సిపాల్ హరి సింగ్

  బూర్గంపహాడ్ ఆగష్టు27 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం కృష్ణసాగర్ గ్రామంలో టి.టి.యం.ఆర్.జెసి (బాలుర) కృష్ణసాగర్ కళాశాలలో మొదటి సంవత్సరం మిగిలిన సీట్లు కోరకు …

ఎస్సై సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

బూర్గంపహాడ్ ఆగష్టు27 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ ఆదేశానుసారం స్థానిక ఎస్సై సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో మండలంలో …

పేద ప్రజల అభివృద్ధి,సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ద్యేయం

వలిగొండ జనం సాక్షి న్యూస్ ఆగస్టు 27: పేద ప్రజల అభివృద్ధి,సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ద్యేయమని ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి,స్థానిక శాసన సభ్యులు ఫైళ్ల శేఖర్ …

తెలంగాణ సంక్షేమ పథకాలకు దేశమే బ్రహ్మ రధం పడుతున్నది.

జనగామ,(జనం సాక్షి) ఆగస్టు,26.తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలకు దేశం యావత్తూ బ్రహ్మ రధం పడుతున్నదని జనగామ శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు.శుక్రవారం జనగామ జిల్లా …

క్రీడలతో మానసిక ఉల్లాసం, శరీరం దృడంగా మారుతుంది

– చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లేషం గౌడ్ చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 26 : క్రీడలతో మానసిక ఉల్లాసం, శరీరం దృడంగా మారుతుందని చేర్యాల మార్కెట్ …