నల్లగొండ

మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి, బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అహంకారానికి మధ్య జరుగుతున్న ఉప ఎన్నిక ఇది – కేటీఆర్

  10-10-2022 అక్రమ కాంట్రాక్టులతో రాజగోపాల్ రెడ్డి సంపాదించిన ధన బలంకి, మునుగోడు ప్రజల జన బలం కి మధ్యనే పోటీ కాంట్రాక్టుల కోసం నియోజకవర్గాన్ని పూర్తిగా …

బీజేపీకి ఓటేస్తే.. ఉచిత విద్యుత్‌కు మంగళం పాడుకున్నట్టే.. ` మంత్రి జగదీశ్‌రెడ్డి

నల్గొండ(జనంసాక్షి): బీజేపీకి ఓటు వేయడం అంటే మనకు మనమే వ్యవసాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అందిస్తున్న ఉచిత విద్యుత్‌కు మంగళం పాడుకోవడమే నని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి …

పూల మాల వేసి, నివాళిలు అర్పించి, ఆర్థిక సహాయం అందించిన – పిల్లి రామరాజు యాదవ్

నల్గొండ మండలం కాకుల కొండారం కి చెందిన పందుల సైదులు గౌడ్ గారు మరణించారు.. వారి కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వారికి *10000/-* పదివేలు …

*సోమ వారం ప్రజావాణి నిర్వహించడం లేదు:

జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి*.            నల్గొండబ్యూరో, జనం సాక్షి , మునుగొడు  అసెంబ్లీ ఉప ఎన్నిక నిర్వహణ లో …

మునుగోడు ఎన్నికల ప్రచారంలో యువ నాయకులు తన్వీర్

జహీరాబాద్ అక్టోబర్ 8 (జనంసాక్షి )  మునుగోడు ఎన్నికల ప్రచారంలో యువ నాయకులు మహమ్మద్  తన్వీర్  పాల్గొని కార్యకర్తలతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రి హరీష్ …

మునుగోడులో బోడుప్పల్ “గులాబీ” నేతల ప్రచారం

మేడిపల్లి – జనంసాక్షి మునుగోడు నియోజకవర్గంలో గులాబీ జెండా మళ్లీ రెపరెపలాడుతుందని బోడుప్పల్ నగర పాలక సంస్థ మేయర్ సామల బుచ్చిరెడ్డి, బిఆర్ఎస్ నగర అధ్యక్షుడు మంద …

ఎన్నికల సంఘం మార్గదర్శకాల ననుసరించి అభ్యర్థుల ఎన్నికల వ్యయం నమోదు చేయాలి: జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి

మీడియా సర్టిపీకేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ(ఎం.సి.ఎం.సి) ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా,సోషల్ మీడియా లో ప్రకటనల కు రాజకీయ పార్టీలు ,అభ్యర్థులు ముందస్తు అనుమతి తీసుకోవాలి* నల్గొండ బ్యూరో, …

కాబోయే ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను కలిసిన శుభాకాంక్షలు తెలిపిన దేవరకొండ మాజీ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్

కొండమల్లేపల్లి అక్టోబర్ 8 జనంసాక్షి: ఏఐసీసీ అధ్యక్షులుగా పోటీచేస్తున్న సందర్భంగా ఓటును అభ్యర్థించటానికి నేడు హైదరాబాద్ గాంధీ భవన్ కు వచ్చిన కాబోయే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు.సుదీర్ఘ …

మీ ఇంటి ఆడబిడ్డను ఆశీర్వదించండి

*బీజేపీ,టీఆర్ఎస్ పార్టీలు మునుగోడు కి చేసింది ఏమీ లేదు *మునుగోడును అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ *కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మునుగోడు అక్టోబర్02(జనం సాక్షి): …

నూతన మండలానికి సకల హంగులు

గట్టుప్పల్  మండలం లో ప్రభుత్వ కార్యాలయాలు, తహశీల్దార్ కార్యాలయం,పోలీస్ స్టేషన్ లను ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి నల్గొండ బ్యూరో, జనం సాక్షి …