నల్లగొండ

*ఫోటో గ్రాఫర్స్ యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నిక*

నేరేడుచర్ల( జనంసాక్షి)న్యూస్.మండల ఫోటో గ్రాఫర్స్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా ఇంజమూరి వెంకటేశ్వర్లు ఎన్నుకున్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  ఫోటో గ్రాఫర్స్ కు అందుబాటులో …

రెండవ విడత గొర్రెల పంపిణీ పై అవగాహన సదస్సు

43,750 సభ్యుడి వాటాదనం దంతాలపల్లి ఆగస్టు 25 జనం సాక్షి తెలంగాణ ప్రభుత్వం రెండవ విడత గొర్రెల పంపిణీ విషయంపై యాదవులకు అవగాహన సదస్సు నిర్వహించినట్లు మరిపెడ …

మహిళ రక్షణ కోసం టోల్ ఫ్రీ -జిల్లా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు బడికె ఇందిర

జనగామ (జనం సాక్షి)ఆగస్ట్ 26:ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నెట్టడీ సౌజ  ఆదేశాల మేరకు టీపీసీసీ మాజీ అధ్యక్షులు  పొన్నాల లక్ష్మయ్య  మరియు మహిళ కాంగ్రెస్ …

సస్పెండ్ అయిన సర్పంచుకు అనుమతులు ఎవరు ఇచ్చారు?

సిబ్బందితో సొంత పనులు చేయిస్తున్న సస్పెండ్ అయిన సర్పంచ్ ఎంపీఓ ఇచ్చారంటున్న  కార్యదర్శి కాదు డిపిఓ అనుమతిచ్చాడట అంటున్న ఎంపీఓ దంతాలపల్లి ఆగస్టు 25 జనం సాక్షి …

*బాసర త్రిబుల్ ఐటీ కి ఎంపికైన విద్యార్థి నక్క మనోజ్*

ద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం* నేరేడుచర్ల (జనంసాక్షి)న్యూస్.పదవ తరగతి లో10/10 జిపిఏ సాధించి బాసర త్రిబుల్ ఐటీ కి ఎంపికైన నక్క సత్య నారాయణ.నవ్య కుమారుడు …

నియోజవర్గ పరిధిలో 8400 నూతన పింఛన్ల పంపిణీ -ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు. మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్

మిర్యాలగూడ. జనం సాక్షి అన్ని వర్గాల ప్రజలకు పింఛన్లను ప్రకటించడంలో  సీఎం కేసీఆర్ కు  సాటి లేరని  స్థానిక శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు. మున్సిపల్ చైర్మన్  తిరునగర్  …

ప్రశాంత వాతావరణంలో గణేష్ చతుర్థి. నిమజ్జనోత్సవం నిర్వహించాలి

 జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి  నల్గొండ బ్యూరో జనం సాక్షి         ప్రశాంత వాతావరణంలో  గణేష్ చతుర్తి, నిమజ్జనం ఉత్సవాలను నిర్వహించుకోవడానికి సంబంధిత …

ప్రజా సంగ్రామ యాత్రలో అమరుడు శ్రీకాంతాచారి కి ఘన నివాళులు

* ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారిని స్మరించిన బండి సంజయ్  * ఉద్యమ కారుల ఆత్మలు ఘోషిస్తున్నాయి * కేసిఆర్ పాలనపై నిప్పులు చెరిగిన : బండి సంజయ్ …

బిసి రిజర్వేషన్ సునామి… బిపి మండల్

నాగార్జునసాగర్ (నందికొండ),ఆగస్టు 25,(జనం సాక్షి); బిసి రిజర్వేషన్ పితామహుడు,బిహార్ మాజి ముఖ్యమంత్రి,మాజీ జాతీయ బిసి కమిషన్ చైర్మన్ బిపి మండల్ కు భారత ప్రభుత్వం భారతరత్న ప్రకటించాలని …

నూతన పాత్రికేయుల కార్యవర్గాన్ని సన్మానించిన ఎంపిపి.

నేరడిగొండఆగస్టు25(జనంసాక్షి):మండలం పాత్రికేయుల నూతన కార్యవర్గాన్ని బుధవారం రోజు సూర్య గార్డెన్ లోఎన్నుకోవడం జరిగింది.అధ్యక్షులుగా కొప్పుల ప్రమోద్,గౌరవ అధ్యక్షులుగా షేక్ ఫషియోద్దీన్ ఉపాధ్యక్షులుగా ఏలేటి సృజన్‌ రెడ్డి,ప్రధాన కార్యదర్శిగా …