ముఖ్యాంశాలు

రెడ్డి సంఘం తరపున ఆర్థిక సాయం

నంగునూరు మండలం ఖాతా గ్రామంలో గత నాలుగు రోజుల క్రితం రెడ్డి కులానికి చెందిన దారం కృష్ణారెడ్డి మృతి చెందగా ఆ సంఘం తరపున శనివారం రోజున …

ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలసిన పిఆర్టియు నాయకులు.

ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన పిఆర్టియు తెలంగాణ అదిలాబాద్ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన శుభ సందర్భంగా శనివారం రోజున పిఆర్టియు కార్యవర్గ సభ్యులు కలిసి బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే …

దిగ్విజయ్ సింగ్ తో సుప్రీంకోర్టు అడ్వకేట్ కొమిరెడ్డి కరం చంద్ భేటీ

మెట్పల్లి టౌన్,డిసెంబర్ 23, జనంసాక్షి : కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలతో హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తో సుప్రీంకోర్టు అడ్వకేట్ కోరుట్ల …

సమయపాలన పాటించని తాసిల్దార్.

గంట ముందుగానే వెళ్ళిపోతున్న వైనం భైంసా రూరల్ డిసెంబర్ 24 జనం సాక్షి నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం తాసిల్దార్ కార్యాలయం ముందు శుక్రవారం తెలంగాణ వ్యవసాయ …

పురాణ బజార్ లో ఏ ఆదేశాల మేరకుకమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం. సిఐ ప్రవీణ్ కుమార్..

    నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని పురాణ బజార్లో ఏ ఎస్పీ ఆదేశాల మేరకు 70 మంది పోలీసులతో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ …

వడపర్తి గ్రామపంచాయతీ అభివృద్ధి పథంలో ముందంజ.

  భువనగిరి మండలం వడపర్తి గ్రామ పంచాయతీ అభివృద్ధికి సర్పంచ్ ఎలిమినేటి కృష్ణారెడ్డి తనవంతుగా గొప్ప సహకారం అందించినందుకు గాను హెచ్ డి యఫ్ సి బ్యాంక్ …

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన బి ఆర్ యస్ పార్టీ నాయకుల పై చర్యలు తీసుకోవాలి.

  జనం సాక్షి, డిసెంబర్ 23,భువనగిరి (ఆర్.సీ); యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో రైతులపై సవీతి ప్రేమతో రాజకీయంగా లబ్ధి పొందడం కోసం బి ఆర్ యస్ …

సుధాగాని హరిశంకర్ గౌడ్ ని సన్మానించిన బీజేపీ కార్యకర్తలు..

తుర్కపల్లి మండల కేంద్రంలోని బి.జె.పి పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు శ్రీ కొక్కొండ లక్ష్మీనారాయణ గౌడ్ మరియు మండల నాయకుల అధ్వర్యంలో బి.జె.పి రాష్ట్ర నాయకులు శ్రీ …

టీయూడబ్ల్యూజే హెచ్ 143 రంగారెడ్డి జిల్లా మహాసభల పోస్టర్ ను ఆవిష్కరించిన : ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

 ఎల్బీనగర్ (జనం సాక్షి  ) రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం  కృషి చేస్తుందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు.ఈనెల 30వ తేదీన ఇబ్రహీంపట్నం …

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం -బుయ్యని మనోహర్ రెడ్డి

దోమ మండల కేంద్రానికి చెందిన గౌస్  తల్లి గారికి అనారోగ్యం గ ఉన్న విషయాన్ని తెలుసుకోని వారి ఇంటికి వెళ్ళి పరామర్శించి, ఆర్థిక సహాయం అందించిన డీసీసీబీ …