ముఖ్యాంశాలు

ఇష్టమొచ్చినట్టు మాట్లాడకు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 9 (జనంసాక్షి) : కిరణ్‌ నోటికి వచ్చినట్లు మాట్లడకు.. ఈనెల 28న తెలంగాణపై అఖిలపక్షం జరిగి తీరాల్సిందే. తెలుగు మహాసభలున్నాయని అఖిలపక్షాన్ని వాయిదా వేయమంటావా …

నేడు నోబెల్‌ బహుమతుల ప్రదానం

ఓస్లో : వైద్యం, సైన్సు, సాహిత్యం, ఆర్థిక శాస్త్రం లాంటి కీలక రంగాల్లో నిపుణులు కలలు కనే ప్రతిష్టాత్మక నోబెల్‌ పురస్కారం ప్రదానం జరిగేది ఈ నెలలోనే. …

తెలంగాణ సాధిస్తేనే నిజమైన నివాళి : కోదండరామ్‌ గన్‌పార్క్‌ వద్ద అమరవీరులకు ఘన నివాళి

హైదరాబాద్‌, డిసెంబర్‌ 9 (జనంసాక్షి) : తెలంగాణ సాధిస్తేనే అమరవీరులకు నిజమైన నివాళి అర్పించినట్లని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం …

అన్ని రాజకీయ పార్టీలకు తెలంగాణే కార్యాచరణ కావాలి

హైదరాబాద్‌, డిసెంబర్‌ 9 (జనంసాక్షి) : రాష్ట్రంలోని రాజకీయ పార్టీల న్నింటికీ తెలంగాణే కార్యా చరణ కావాలని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ పిలుపునిచ్చారు. ఆదివారం …

సహకార ఎన్నికలకు మారిన షెడ్యూల్‌

జనవరి 31, ఫిబ్రవరి 4న రెండు విడతల్లో ఎన్నికలు హైదరాబాద్‌,  డిసెంబర్‌ 8 (జనంసాక్షి) : సహకార సంఘాల ఎన్నికల షెడ్యూలను ప్రభుత్వం సవరించింది. గతంలో ఇచ్చిన …

తెలుగు జాతి ఆత్మగౌరవం ఏడ తాకట్టు పెట్టినవ్‌

  రీకాంగ్రెస్‌తో కుమ్మక్కు ఎట్లైనవ్‌  శ్రీబాబుపై హరీశ్‌ ఫైర్‌ ..హైదరాబాద్‌, డిసెంబర్‌ 8 (జనంసాక్షి) : తెలుగుజాతి ఆత్మగౌరవం ఏడ తాకట్టు పెట్టావని టీఆర్‌ఎస్‌ ఎల్పీ ఉప …

ప్రధానికి గౌరవ…

లూథియానా: ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు పంజాబ్‌ విశ్వవిద్యాలయం(పీఏయు) గౌరవ డాక్టరేట్‌ను ప్రధానం చేసింది. భారతదేశంలో ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా ఆయనను పీఏయూ అభివర్ణించింది. పంజాబ్‌ వ్యవసాయ విశ్వవిద్యా లయం …

రైల్వే ప్రాజెక్టులకు ..

రైల్వే ప్రాజెక్టులకు ..హైదరాబాద్‌, డిసెంబర్‌ 8 (జనంసాక్ష్‌ి): రైల్వే ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో తిరుపతికి …

అడ్డుపుల్ల రాజకీయాలు

అడ్డుపుల్ల రాజకీయాలున్యూఢిల్లీ, డిసెంబర్‌ 8 (జనంసాక్షి) :ఢిల్లీలో సీఎం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణపై అఖిలప క్షాన్ని అడ్డుకునేందుకు హస్తలో రాజకీయాలు నడుపు తున్నాడు. ఆదివారం సోనియాగాంధీకి జన్మదిన …

అఖిలపక్షం ..

హైదరాబాద్‌/ఆర్మూర్‌, డిసెంబర్‌ 8 (జనంసాక్షి) : తెలంగాణపై ఈనెల కేంద్రం ప్రభుత్వం తలపెట్టిన అఖిలపక్ష సమావేశాన్ని అడ్డుకోవాలని ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నాడని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ …